కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ లో ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ గారు, మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్, GHMC అధికారులు ఏఈ రంజిత్ తో కలిసి అధునాతన హిందూ స్మశానవాటిక పనులలో భాగంగా బర్నింగ్ ప్లాటుఫార్మ్ పనులను పరియవెక్షించరు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లోని స్మశానవాటికలను అధునాతణంగా సుందరీకరన ఎమ్యెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకరాలతో ఇప్పటికే డివిజన్ ని పలు అభివృద్ధి పరచుకున్నాం అని తెలిపారు, అలాగే కాంట్రాక్టర్ కి నాణ్యతా పరిణామాలతో పనులను త్వరతగితిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది అని తెలిపారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more