కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముదిరాజ్ సేవా సమితి యువత అధ్యక్షులు ఎల్ వెంకటేష్ ముదిరాజ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ గా నియమించిన సందర్భంగా వారిని వార్డు ఆఫీసులో మర్యాదపూర్వకంగా...

Read more

క్రీడలు మానసి కొల్లాసానికి ఎంతో దోహద పడతాయి – ఉమామహేశ్వరి

శేరిలింగంపల్లి :క్రీడలు మానసికొల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతో ఉపయోగప డతాయని భెల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. భెల్ టౌన్ షిప్ లోని...

Read more

కన్వీనర్ ను సన్మానించిన వంశీకృష్ణ

శేరిలింగంపల్లి, తొలి పలుకు : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా నియమిథులయిన రాఘవేందర్ రావు ను మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, మాజీ వార్డ్ మెంబర్...

Read more

కార్పొరేట్ ప్రవేశిస్తే నాయీ బ్రాహ్మణులూ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ వంటి కార్పొరేట్ కంపెనీలు వస్తూ ఉండడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చెప్పారు. నాయీ బ్రాహ్మణుల...

Read more

కూకట్ పల్లి నియోజకవర్గంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు సత్తా చాటేనా..?

తండ్రి బాటలో తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్​రావు ప్రజా నాయకుడు కూకట్ పల్లి నియోజకవర్గంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు సత్తా చాటేనా..? తండ్రి బాటలో తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్​రావు...

Read more

గ్యార్వి షరీఫ్ లో పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్

నేడు శేర్లింగపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సిద్దిక్న గర్లో గ్యార్వి షరీఫ్ సందర్బంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి & కొండాపూర్ డివిజన్...

Read more

తప్పుడు ప్రకటనతో మెడిసిన్ విక్రహించిన కంపెనీకి జరిమాన

శేరిలింగంపల్లి : ప్రజలను మోసం చేస్తూ తప్పుడు ప్రకటనలతో మెడిసిన్ ను విక్రహించిన వ్యక్తి కి 8 వ మెట్రోపాలిటన్ కోర్ట్ 20 వేల జరిమానా విధించినట్లు...

Read more

పిక్ నిక్ లు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెoపొందిస్తాయి – ఉమామహేశ్వరి

విహార యాత్రలు ( పిక్ నిక్ లు) విద్యార్థుల్లో జ్ఞానాన్ని, మనోవికాశాన్ని పెంపొందిస్తాయని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు 1...

Read more

గీతా వివేకానంద కి స్వాగతం పలికిన బీజేపీ నాయకులు.

ఈ రొజు శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపి మహిళా మోర్చా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు గీతా వివేకానంద కి స్వాగతం పలికిన శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు.ఈ కార్యక్రమంలో బీజేపీ...

Read more

టీటీడీపీ అధ్యక్షుడీకి శుభాకాంక్షలు తెలిపిన పలారం బండి మదు ముదిరాజ్

గురువారం ఎన్ టి ఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్...

Read more
Page 27 of 153 1262728153

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి

బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి –న్యాయవ్యవస్థలో సమానత్వమే లక్ష్యం “మన ఓట్లు మనకే… బీసీల ఓట్లు బీసీలకే… బీసీ న్యాయవాదులకే” – సామాజిక న్యాయం కోసం...

Read more