ఈ రొజు శంషాబాద్ విమానాశ్రయంలో బీజేపి మహిళా మోర్చా కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు గీతా వివేకానంద కి స్వాగతం పలికిన శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , బీజేపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్ ,మజ్దూర్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆళ్ళ వర ప్రసాద్ , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ మరియు ఇతరులు పాల్గొన్నారు.
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...
Read more