శేరిలింగంపల్లి, తొలి పలుకు : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా నియమిథులయిన రాఘవేందర్ రావు ను మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, మాజీ వార్డ్ మెంబర్ పి. వంశీకృష్ణ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్ ఆధ్వర్యంలో పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని వంశీ కృష్ణ తెలిపారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more