శేరిలింగంపల్లి, తొలి పలుకు : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా నియమిథులయిన రాఘవేందర్ రావు ను మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, మాజీ వార్డ్ మెంబర్ పి. వంశీకృష్ణ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్ ఆధ్వర్యంలో పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని వంశీ కృష్ణ తెలిపారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more