శేరిలింగంపల్లి, తొలి పలుకు : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా నియమిథులయిన రాఘవేందర్ రావు ను మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, మాజీ వార్డ్ మెంబర్ పి. వంశీకృష్ణ శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్ ఆధ్వర్యంలో పార్టీ మరింత పటిష్టంగా మారుతుందని వంశీ కృష్ణ తెలిపారు.
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం: హైదరాబాద్లో మేఘ జాబ్ మేళా తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను అందించేందుకు హైదరాబాద్లో నిర్వహించనున్న జాబ్ మేళా ఒక విశిష్ట...
Read more