• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కార్పొరేట్ ప్రవేశిస్తే నాయీ బ్రాహ్మణులూ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

TP NewsbyTP News
17/11/2022
inNews
0
కార్పొరేట్ ప్రవేశిస్తే నాయీ బ్రాహ్మణులూ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ వంటి కార్పొరేట్ కంపెనీలు వస్తూ ఉండడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చెప్పారు. నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ వంటి బడా కంపెనీలు రావడం అన్యాయమని దుండ్ర కుమారస్వామి అన్నారు. ‘రిలయన్స్‌ సెలూన్స్‌’ పేరుతో ఏర్పాటు చేయనున్న సెలూన్ల వలన ఎంతో మంది నాయీ బ్రాహ్మణుల పొట్ట కొట్టినట్లు అవుతుందని.. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. నాయీ బ్రాహ్మణుల కులవృత్తిని దెబ్బతీయటానికి కార్పొరేట్‌ శక్తులు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని దుండ్ర కుమారస్వామి చెప్పుకొచ్చారు. రిలయన్స్‌ ముసుగులో రాష్ట్రంలో సెలూన్‌లు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నామని.. నాయీ బ్రాహ్మణుల కుల వృత్తికి ఆటంకం కలిగిస్తూ ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించినా వాటిని అడ్టుకుంటామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి నాయీ బ్రాహ్మణ సోదరులకు అండగా నిలబడాలని దుండ్ర కుమారస్వామి కోరారు. నాయీబ్రాహ్మణుల కులవృత్తి లోకి కార్పొరేట్‌ సంస్థలు అడుగు పెడితే, తమకు జీవనాధారం లేకుండా పోతుందన్నారు. తమ వృత్తిలోకి పెట్టుబడిదారులు ప్రవేశించకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. కులవృత్తులపై ఆధారపడిన నాయీ బ్రాహ్మణులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు.. కార్పొరేట్ కంపెనీలకు మద్దతునివ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు దుండ్ర కుమారస్వామి. తెలంగాణ రాష్ట్రంలోని 75 వేల కటింగ్ షాపుల్లో రెండు లక్షలకు పైగా పని చేస్తున్నారని, దాదాపు 10 లక్షల మందికి ఈ వృత్తే జీవనాధారమని.. ఇప్పటికే ప్రైవేటు సెలూన్లు రావడంతో నాయీబ్రాహ్మణుల షాపులు నడవక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి సమయంలో రిలయన్స్ వంటి బడా కార్పొరేట్ సంస్థ వస్తే మాత్రం నాయీ బ్రాహ్మణుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. రిలయన్స్ తో పాటు ఇతర కార్పొరేట్ సెలూన్లను కూడా నిషేధించాలని దుండ్ర కుమారస్వామి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Tags: Bc dal national presidentDundra KumaraswamyTelangana nayee Brahmans
TP News

TP News

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
News

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు

by Admin
25/06/2026
0

ప్రపంచ శాంతి కోసం హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు రష్యా, ఫ్రాన్స్ సహా పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో గ్లోబల్ పీస్ కాన్ఫరెన్స్ ప్రపంచ శాంతి కోసం ప్రతి...

Read more
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్

యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్

22/06/2026
ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి: దుండ్ర కుమారస్వామి

20/06/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News