కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే నెల 15న హైదరాబాద్ రాక

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే నెల 15న హైదరాబాద్ రానున్నారు. అదే రోజు నగరంలో అమిత్‌ షా సీఏఏకు అనుకూలంగా సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం...

Read more

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఐ.ఏ.ఎస్. కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బి.సి.దళ్ వ్యవస్థాపకులు కుమారాస్వామి

తెలంగాణా రాష్ట్ర బి.సి.దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు, తొలిపలుకు పత్రిక సంపాదకులు దుండ్ర కుమారస్వామి తెలంగాణా రాష్ట్ర ఐదవ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన 1989వ బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి...

Read more

భుకబ్జాదారులకు దడ పుట్టిస్తున్న రాజేంద్రనగర్ ఆర్.డి.ఓ. చంద్రకళ 3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన రెవిన్యూ అధికారులు

ప్రభుత్వభూములు అప్పనంగా మింగేద్దామనుకునే భూభాకాసురుల గుండెల్లో దడ పుట్టిస్తున్న రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజనల్ అధికారి చంద్రకళ, గండిపేట మండల తహసిల్దారు మరియు వారి కార్యాలయ సిబ్భంది. విధి...

Read more

అనుప్రియా లక్రా (23) మొట్టమొదటి గిరిజన మహిళా పైలట్

ఒడిశా రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన అనుప్రియా లక్రా అనే 23 ఏళ్ల గిరిజన యువతి మొట్టమొదటి మహిళా పైలట్ గా ఎంపికై...

Read more

‘ఒకే దేశం ఒకే కార్డు’ రేషన్‌ సరుకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా !!

‘ఒకే దేశం ఒకే కార్డు’ నినాదం కింద రేషన్‌ సరుకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్‌...

Read more

నరేంద్ర మోదీ నూతన మంత్రులకు శాఖల కేటాయింపు

58 మందితో కూడిన కొత్త మంత్రి మండలిలో 25 మందికి క్యాబినెట్ ర్యాంకు దక్కగా... తొమ్మిది మందికి ఇండిపెండెంట్, 24 మందికి సహాయ మంత్రులుగా పదవులు వరించాయి. ...

Read more

హైదరాబాద్ మెట్రోరైల్: అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గంలో ప్రయాణం ప్రారంభo

హైదరాబాద్ నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన అమీర్‌పేట- హైటెక్‌సిటీ మెట్రోరైలు మార్గంలో ప్రయాణం ప్రారంభమైంది. మొత్తం 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులో తాజా...

Read more

కేంద్రం మధ్యంతర బడ్జెట్‌…అన్ని వర్గాలకు వరాల జల్లు

న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు...

Read more

తెలంగాణ అసెంబ్లీ రెండో స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ అసెంబ్లీని ఆదర్శవంతమైన శాసనసభగా తీర్చిదిద్దుకుందామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సభ్యులందరూ సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా...

Read more

జగన్‌పై కోడి కత్తితో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగింత

విశాఖ విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్‌పై కోడి కత్తితో జరిగిన దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది....

Read more
Page 126 of 152 1125126127152

సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా

సామాజిక విప్లవకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని మార్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని...

Read more