ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి బీఎస్ఈ సెన్సెక్స్ 290 పాయింట్ల లాభపడి 35,379 పాయంట్ల వద్ద, నిఫ్టీ 89.95 పాయింట్లు లాభపడి 10,800 పాయింట్ల ను...
Read moreబిహార్లో బస్సు అదుపుతప్పి ఘోర ప్రమాదం బిహార్లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోతీహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది....
Read moreఇస్రో ప్రయోగాన్ని విజయవంతం చేసింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని విజయవంతం చేసింది. శక్తిమంతమైన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-6ఏను అంతరిక్షంలోకి పంపించింది. ఇవాళ...
Read moreత్రిపుర కొత్త ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ పగ్గాలు చేపట్టనుండటం ఖరారైంది. అగర్తలాలో మంగళవారంనాడు జరిగిన బీజేపీ, ఐపీఎఫ్టీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఉప...
Read moreఈశాన్య భారతంలోని మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ హవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా సాగిపోతున్న బీజేపీ మరోసారి తన విజయపరంపరను కొనసాగించింది. ఈశాన్య భారతంలోని మూడు...
Read moreప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో ప్రారంభమైంది. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్ తారలతో పాటు...
Read moreకంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూశారు. అనారోగ్యంతో కాంచీపురం ఏబీసీడి ఆసుపత్రిలో మంగళవారం నాడు చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి బుధవారం ఉదయం పూట...
Read moreమనీ లాండరింగ్ కేసులో కార్తి చిదంబరం అరెస్ట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీమంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఐఎన్ఎక్స్...
Read moreఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ తెలంగాణకు ఢిపెన్స్ ఇండస్ర్టియల్ ప్రొడక్షన్ కారిడార్ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ర్ట పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ కారిడార్...
Read moreఅరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభినందించారు జిమ్నాస్టిక్స్ వరల్డ్కప్లో భారత్కు తొలి కాంస్య పతకం అందించిన అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్...
Read moreస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more