• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Sports

అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు

AdminbyAdmin
27/02/2018
inIndia, News, Sports
0
aruna_reddy_win_bronze_at_gymnastics_world_cup

అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు

జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు తొలి కాంస్య పతకం అందించిన అరుణా రెడ్డిని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందించారు. అరుణ ప్రదర్శనను చూసి దేశం గర్వపడుతున్నది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలి అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

aruna_reddy_win_bronze_at_gymnastics_world_cup
అరుణకు ఏడో స్థానం

జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్ వాల్ట్ విభాగంలో సంచలనాలు సృష్టించిన తెలంగాణ అమ్మాయి బుడ్డా అరుణారెడ్డి.. ఫ్లోర్ ఈవెంట్‌లో నిరాశపర్చింది. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో అరుణ 10.833 పాయింట్లతో ఏడోస్థానంతో సరిపెట్టుకుంది. ప్యార్లర్ బార్స్ ఫైనల్స్‌లో రాకేశ్ పాత్రా 13.433 పాయింట్లతో ఏడోస్థానంలో నిలిచింది. స్వర్ణం పతకం సాధించిన జియోమింగ్ వు (చైనా) కంటే 1.400 పాయింట్లు తక్కువ. ఢిల్లీ కామన్వెల్త్ ఆసియా గేమ్స్ కాంస్య పతక విజేత ఆశిష్ కుమార్.. వాల్ట్ విభాగంలో 13.583 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

Tags: GymnasticsSports
Admin

Admin

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్
News

ఓబీసీల సమస్యలు పరిష్కరించాలి డిమాండ్- AICC OBC Chairman అనిల్ జైహింద్

by Admin
08/03/2026
0

“ఓబీసీల సామాజిక న్యాయం సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది” – AICC OBC Chairman డా. అనిల్ జైహింద్ యాదవ్ “బీసీ సమస్యలపై కేంద్రం పై ఒత్తిడి...

Read more
బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు..

08/03/2026
అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

05/03/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News