ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్ చందా కొచ్చార్ రాజీనామా!!! ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్ చందా కొచ్చార్ రాజీనామా చేశారు. బ్యాంక్ బోర్డు ఆమె రాజీనామాను అంగీకరించింది....
Read moreభారత దేశ సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ రంజన్ గొగోయ్ చేత...
Read moreమూడు సార్లు తలాక్ చెబితే ఇక నేరం. ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరమని కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి ఇవాళ కొత్త ఆర్డినెన్స్కు పచ్చజెండా ఊపింది. ఈ...
Read moreమూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్...
Read moreభారతీయ శిక్షాస్మృతిలోని (ఐపీపీ) సెక్షన్ 377 రద్దు స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కం నేరం కాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు....
Read moreఎం కె స్టాలిన్ డిఎంకె అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక డిఎంకె అధ్యక్షుడిగా ఎంకె స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ సమావేశమైన డిఎంకె కార్యవర్గ సమావేశం స్టాలిన్ను ఏకగ్రీవంగా...
Read moreభారత్లో తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే విమానం గాల్లోకి ఎగిరింది. సోమవారం డెహ్రాడూన్- ఢిల్లీ మధ్య ప్రయోగాత్మకంగా బంబార్డియర్ క్యూ-400 శ్రేణి విమానాన్ని బయోఫ్యూయల్తో నడిపారు....
Read moreడీఆర్డీవో చైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త జీ. సతీశ్రెడ్డి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్గా ప్రముఖ శాస్త్రవేత్త జీ సతీశ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర...
Read moreచైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షామీకి సబ్ బ్రాండ్ అయిన పోకో భారత్లో అడుగుపెట్టింది. బుధవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మొదటి...
Read moreఎన్డీయేకే జై కొట్టిన బీజేడీ, అన్నా డీఎంకే, టీఆర్ఎస్ విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్కు 101 ఓట్లు 125 ఓట్లు సాధించిన అధికార పక్ష అభ్యర్థి హరివంశ్ గురువారం...
Read moreస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more