బంగారం సరికొత్త ఆల్‌టైం రికార్డు ₹.38,770కి ఎగబాకింది

బంగారం ధరలు మంగళవారం నాడు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల రేటు రూ.200 పెరుగుదలతో రూ.38,770కి ఎగబాకింది. అంతర్జాతీయ...

Read more

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) కుంభకోణానికి కారణమైన ఇద్దరుఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు

బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణానికి కారణమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)కి చెందిన మరో ఇద్దరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వీరిలో సంజీవ్ శరన్,...

Read more

పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులు

ప్రభుత్వ రంగ బ్యాంకులను గాడిలోకి తెచ్చే చర్యల్లో భాగం గా పీఎ్‌సబీలకు ప్రభుత్వం భారీగా మూలధన నిధులను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక...

Read more

జీఎస్టీ గరిష్ఠంగా 5 %

వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో మరిన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలపై పన్ను భారం అతి తక్కువగా ఉండేలా చేయాలనుకుంటోంది. చాలా వస్తువులపై అసలు...

Read more

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని గతంలో ప్రచారం జరిగిన సంగతి...

Read more

తగ్గిన బంగారం ధర.. పది గ్రాముల బంగారం ధర రూ.32,015కి చేరుకుంది

పది గ్రాముల బంగారం ధర రూ.32,015కి చేరుకుంది బంగారం ధర శుక్రవారం భారీగా పడిపోయింది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు రూపాయి బలపడడంతో పసిడి ధర ఏకంగా రూ....

Read more

ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్ చందా కొచ్చార్ రాజీనామా!!!

ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్ చందా కొచ్చార్ రాజీనామా!!! ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్ చందా కొచ్చార్ రాజీనామా చేశారు. బ్యాంక్ బోర్డు ఆమె రాజీనామాను అంగీకరించింది....

Read more

మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం

మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్...

Read more

సెప్టెంబర్ 1 నుండి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌ సేవలు

  ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లను (ఐపిపిబి) సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23 సర్కిళ్లలో 115 యాక్సెస్ కేం ద్రాల్లో ఐపిపిబి సేవలను...

Read more

మరో చైనా మొబైల్‌ తయారీదారు హామ్‌టామ్‌ మిడ్‌ సెగ్మెంట్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌

మరో చైనా మొబైల్‌ తయారీదారు భారతీయ కస్టమర్లపై దృష్టిపెట్టింది. తాజాగా చైనాకంపెనీ హామ్‌టామ్‌ దేశీయస్టార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మిడ్‌ సెగ్మెంట్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. ...

Read more
Page 2 of 5 1235

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more