• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

AdminbyAdmin
22/02/2026
inNews
0

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

మెదక్ జిల్లా రేగోడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, హైదరాబాద్‌కు ఫిర్యాదు సమర్పించినట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు మరియు న్యాయవాది దుండ్ర కుమారస్వామి తెలిపారు.(HRC portal video dairy no; 279/IN/2026-HRCNET).

20 ఫిబ్రవరి 2026న జరిగిన ఈ ఘటనలో ఉదయం విద్యార్థినులు ఉప్మా తీసుకున్న అనంతరం సుమారు 25 మంది విద్యార్థినులు వాంతులు, అస్వస్థతకు గురయ్యారని, వారిలో 10 మంది పరిస్థితి విషమించిందని సమాచారం అందిందన్నారు. ఈ ఘటన అత్యంత ఆందోళనకరమైనదిగా ఆయన పేర్కొన్నారు.

ఈ సంఘటన విద్యార్థినుల ప్రాథమిక హక్కులైన ఆరోగ్యం, భద్రత మరియు గౌరవప్రదమైన జీవన హక్కులకు విఘాతం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయో సూక్ష్మంగా విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ ఘటనపై స్వతంత్ర మరియు సమగ్ర విచారణ చేపట్టాలని, నిర్లక్ష్యం వహించిన బాధ్య అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, పాఠశాలలో తాగునీరు, ఆహార నాణ్యత మరియు పారిశుద్ధ్య పరిస్థితులపై అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినులకు తగిన కార్పొరేట్ స్థాయి వైద్య సహాయం మరియు మానసిక పరిరక్షణ అందించాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు.
విద్యార్థినుల ప్రాణ భద్రత మరియు ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వం మరియు విద్యాసంస్థల ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, పై ఘటనను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన వినమ్రంగా కోరారు.

Tags: AdvocateComplaint filed with Human Rights Commission over food poisoning incident at KGBV in Medak districtDundra kumara Swamy National President BC Dal
Admin

Admin

అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత
News

అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని కంచిపీఠం దత్తత

by Admin
05/03/2026
0

నిజాంపేట్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవస్థానo లో సనాతన ధర్మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా. వి. ఆర్ మూర్తి , తిరుమల...

Read more
నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు

03/03/2026
నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

నరేంద్ర మోదీ మిషన్–విజన్ పత్రం లోగో, కవర్ పేజీల ఆవిష్కరణ

27/02/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News