kesava

కరోనా వైరస్(కోవిడ్-19) కట్టడికి ప్రభుత్వంతో ప్రజల సమిష్ఠి కృషి అవసరమని తొలి పలుకు పత్రిక ఎక్జిక్యూటీవ్ ఎడిటర్ డా. కేశవ రెడ్డి తెలిపారు

కరోనావైరస్( కోవిడ్ 19) కట్టడికి ప్రభుత్వంతో ప్రజల సమిష్ఠి కృషి అవసరమని తొలి పలుకు పత్రిక ఎక్జిక్యూటీవ్ ఎడిటర్ డా. కేశవ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ...

స్వీయ నియంత్రణ పాటిందాము-రాజకీయాలకు అతీతంగా కరోనా వైరస్ కట్టడికి ముందుకుసాగాలి కొప్పుల నరసింహారెడ్డి

స్వీయ నియంత్రణ పాటిందాము-రాజకీయాలకు అతీతంగా కరోనా వైరస్ కట్టడికి ముందుకుసాగాలి కొప్పుల నరసింహారెడ్డి

హైదరాబాద్ ఏప్రిల్ 14 -గాంధీబాబు న్యూస్నియోజకవర్గ పరిధిలో నిత్యావసర సరుకుల కోసం పంపిణీ చేసేందుకు తాను ఎల్లవేళలా సిద్ధం కొప్పుల నరసింహారెడ్డి అని తెలియజేశాడు. వైరస్ ప్రభావాన్ని ...

రామాయ‌ణ్, మ‌హాభార‌త్ సీరియల్స్‌ 170 మిలియ‌న్ వ్యూస్

ఎంట‌ర్‌టైన్‌మెంట్ విభాగంలో ఇప్ప‌టికే సినిమాలు, సీరియ‌ళ్లు, వీడియోగేమ్‌లు, అమెజాన్‌ ప్రైమ్‌లు..అబ్బో చాలానే వ‌చ్చేశాయి. అయినప్ప‌టికీ మ‌న భార‌తీయుల‌కు రామాయ‌ణ‌, మ‌హాభార‌తం లాంటి పౌరాణిక గాధ‌ల‌పై మ‌మ‌కారం ఏమాత్రం ...

covid masks

తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకొస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. ...

నిరు పేదలను అన్నదాత గా నిలుస్తున్న బీజేపీ మైనారిటీ నేత రహమతుల్లా

నిరు పేదలను అన్నదాత గా నిలుస్తున్న బీజేపీ మైనారిటీ నేత రహమతుల్లా

నిరు పేదలను ఆదుకోవాలని బీజేపీ మైనారిటీ నేత రహమతుల్లా అన్నారు. హైదరాబాదులోని పలు ప్రాంతాలలో గల నిరుపేద ప్రజలకు భోజనం వసతులు కల్పించడం జరిగింది. తన సారథ్యంలో ...

health ministry covid

కేంద్ర కొవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన, వైద్యారోగ్య వ్యవస్థ సమాయత్తత ప్యాకేజీ

కరోనాపై పోరుకు కేంద్రం ‘కొవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన, వైద్యారోగ్య వ్యవస్థ సమాయత్తత’ పేరుతో ప్యాకేజీని ఆమోదించింది. దేశంలో వైద్యారోగ్యవ్యవస్థను బలోపేతం చేయడం, కరోనా నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు ...

dgp mahender reddy

తెలంగాణ పోలీస్‌శాఖ టాప్‌-3 వ్యూహం

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలుచేసేందుకు పోలీస్‌శాఖ టాప్‌-3 వ్యూహం రచించింది. కొన్నిప్రాంతాల్లో ఎక్కువగా లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారనే వార్తల నేపథ్యంలో డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఆదేశాలమేరకు త్రిముఖ ...

lockdown telangana

లాక్‌డౌన్‌ను పొడగింపును కోరుతున్న టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ

దేశంలో కరోనా వ్యాప్తిని  సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌డౌన్‌  పొడగింపునకు మించిన మార్గంలేదని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోదీకి స్పష్టం చేసింది. లాక్ డౌన్‌ను  కొనసాగించాలని ...

కొవిడ్‌ 19 వైరస్‌ జన్యుక్రమం.. రోగ వ్యాప్తి

కంటికి కనిపించని శత్రువు కరోనాతో యుద్ధం చేయాలంటే దాని ఆనుపానులన్నీ తెలియాలి. దాని పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలి. కరోనా జన్యుక్రమం ద్వారా శాస్త్రజ్ఞులు ఈ వివరాలు ...

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య- కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులు అందించారు

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య- కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులు అందించారు

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఐలయ్య గారు మాజీ కౌన్సిలర్ సి పి ఐ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు జి వరమ్మ గారు ఆధ్వర్యంలో ...

Page 149 of 198 1148149150198

బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు

బెల్లంకొండ శీను వివాహం: నూతన దంపతులకు ప్రముఖుల ఆశీర్వాదాలు ప్రఖ్యాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యువ నటుడు బెల్లంకొండ శీను వివాహ సందర్భంగా నూతన...

Read more