• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Social

భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐలయ్య

AdminbyAdmin
19/04/2020
inSocial
0
భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐలయ్య

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏ ఐ టి యు సి అనుబంధ సంఘం షిరిడి హిల్స్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యము నిత్యావసర సరుకులను ,, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఐలయ్య గారు, 90 మంది భవన నిర్మాణ కార్మికులకు అందజేశారు ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఎస్ రత్నం గారు ఏ ఐ టి యు సి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు , వి, హరినాథ్ రావు ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి కే మహేష్, ఉన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జి ఐలయ్య , సిపిఐ పార్టీ పేదలకు అండగా ఉంటుందని పేదల కోసమే పుట్టింది సిపిఐ పార్టీ అని మా జీవితాలు కూడా పేదలకు అంకితమని అన్నారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం షిరిడి హిల్స్ లో స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తి అయిందని అందరూ ఒక మాట మీద ఉండి యూనియన్ లో జమ చేసిన డబ్బుల నుండి ఒక లక్ష రూపాయల బియ్యము నిత్యావసర సరుకులను ఖరీదు చేసి కార్మికులకు అందజేయడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ప్రసాదు శేఖరు మాట్లాడుతూ యూనియన్ స్థాపించినప్పటి నుండి మాకు అండ దండ గా సిపిఐ , ఐలయ్య ఉంటున్నాడని ,ఆయన సలహాలు, సూచనలు పాటించి నందున డబ్బులు జమ చేసుకోగలిగేమని ఈ డబ్బులతోనే ఈరోజు యూనియన్ సభ్యులను సహాయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం షిరిడి హిల్స్ అడ్డ అధ్యక్షులు ప్రసాద్ శేఖర్ ప్రధాన కార్యదర్శి, టి ఆంజనేయులు సహాయ కార్యదర్శి బితిరి పాలు క్యాషియర్ ఈ నాగ శేఖర్ ఏం దశరథ కే సోమయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరియు ఇతర భవన నిర్మాణ కార్మికులు. సిపిఐ ఐలయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ,లాక్ డోను ఈ సమయంలో లో ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితమై కరొన అనే మహమ్మారిని తరిమి వేయాలని పిలుపునిచ్చాడు.

Admin

Admin

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
News

అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్

by Admin
30/09/2023
0

• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...

Read more
ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు రావడం స్వాగతిస్తున్నాం -బీసీలకు ఏం తెస్తారో చెప్పండి

30/09/2023
బాపూజీ జీవితమే ఒక సందేశం

బాపూజీ జీవితమే ఒక సందేశం

28/09/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News