తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన… బిసి దళ్ అద్యక్షుడు దుండ్ర కుమారస్వామి

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన… బిసి దళ్ అద్యక్షుడు దుండ్ర కుమారస్వామి

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష.1200 ల మంది అమరవీరుల బలిదానాల త్యాగఫలం.60 యేండ్లు నాటి కల సాకారం అయిన రోజుబరిగిసి కొట్లాడి విముక్తి పొందిన రోజునీళ్లు, ...

ఉప్పల్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఉప్పల్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఉప్పల్: తెలంగాణ, మేడ్చెల్ జిల్లా, ఉప్పల్ మహాంకాలి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ ఎన్విఎస్ ...

నాగారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

నాగారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

వలిగొండ : తెలంగాణ, వలిగొండ మండలం, నాగారం టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం దగ్గర ...

బోడుప్పల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం 7 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఉప్పల్ : తెలంగాణ రాష్ట్రం 7 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ కార్యదర్శి వాసునూరి సన్నీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నా తెలంగాణ ...

ఉప్పల్ లో గుర్తుతెలియని మృతదేహం కలకలం.

ఉప్పల్ లో గుర్తుతెలియని మృతదేహం కలకలం.

ఉప్పల్ : తెలంగాణ, మేడ్చల్ జిల్లా, రాచకొండ, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఒక గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెలితే…ఉప్పల్ రింగ్ రోడ్ ...

తెలంగాణ లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి..

తెలంగాణ లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి..

తెలంగాణ: తెలంగాణలో కరోనా కాటుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి మూలానా ఎంతో మంది పసిబిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిపోతున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ...

MJ మార్కెట్ లో పోలీసుల వినూత్న ప్రచారం.. పాల్గొన్న సీపీ అంజనీ కుమార్

రోజు రోజుకు కరోనా ఉదృతి తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ ని ఎంత కఠినంగా విధించినా కూడా, ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు ...

భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ కి కరోనా కారణం కాదంటున్న వైద్యులు..

భయపెడుతున్న బ్లాక్ ఫంగస్ కి కరోనా కారణం కాదంటున్న వైద్యులు..

తెలంగాణ: బ్లాక్ ఫంగస్ అంటేనే వెన్నులో వణుకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుంది అనే దానిమీద అధ్యయనం మొదలైంది.. డయాబెటిస్ ...

ఈటెల లైన్ క్లియర్..

ఈటెల లైన్ క్లియర్..

ఢిల్లీ: మాజీమంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈటల రాజేందర్ సోమవారం రాత్రి బీజేపీ ...

Page 122 of 200 1121122123200

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...

Read more