రుక్మిణీ ఎస్టేట్స్ కి భరత్ సింహ రెడ్డి భరోసా..

కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నీ 132 జీడిమెట్ల డివిజన్ పరిధలోని రుక్మిణీ ఎస్టేట్స్ లోని నూతన డ్రైనేజీ లైన్స్ పనులు జరుగుతున్నందున, కాలనీ వాసులు ...

ఏసీబీ వలలో కాప్రా డీఈ..

ఏసీబీ వలలో కాప్రా డీఈ..

ఏసీబీ వలలో కాప్రా సర్కిల్ డిఈ మహాలక్ష్మి.. కాప్రా: జిహెచ్ఎంసి స్వీపర్ గా పనిచేస్తున్న సాలెమ్మ అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు ఆ ఉద్యోగం ...

రామన్నపేట సిఐ, ఎస్ఐ, సస్పెండ్..

రామన్నపేట సిఐ, ఎస్ఐ, సస్పెండ్..

రామన్నపేట: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా రామన్నపేట సీఐ, ఎస్సై సస్పెండ్ గురయ్యారు.ఈ ఘటన భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ...

250 ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను కేసీఆర్ కు అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్…

250 ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను కేసీఆర్ కు అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్…

హైదరాబాద్: ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం కలిసి సంయుక్తంగా రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లను రవాణా శాఖ మంత్రి శ్రీ ...

మోదీ 7 యేండ్ల పాలనా సందర్భంగా, 100 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ..

చిలుకానగర్ : భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి ఏడు సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా బిజెపి సేవా కార్యక్రమాలు నిర్వహించింది. చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె ...

తెలంగాణ లో లాక్ డౌన్ గురించి కేసీఆర్ క్లారిటీ..

మరో 10 రోజులు పాటించాల్సిందే..

హైదరాబాద్: లాక్ డౌన్ అంశంపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడించాలని రాష్ట్ర మంత్రివర్గం ...

లాక్ డౌన్ గురించి అసద్ ఘాటు వ్యాఖ్యలు..

లాక్ డౌన్ గురించి అసద్ ఘాటు వ్యాఖ్యలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ...

మోదీ మనసులో మాట..

మోదీ మనసులో మాట..

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి పెరిగిందన్నారు. సాధారణ కాలంలో రోజువారీ ఆక్సిజన్‌ ఉత్పత్తి 900 ...

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్ డౌన్ పై కాసేపట్లో క్లారిటీ..

హైదరాబాద్: ప్రగతి భవన్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే కరోనా కేసులు, లాక్‌డౌన్‌‌పై చర్చించనున్నారు. ...

Page 123 of 200 1122123124200

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...

Read more