రామన్నపేట: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా రామన్నపేట సీఐ, ఎస్సై సస్పెండ్ గురయ్యారు.
ఈ ఘటన భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, మండలంలోని మునిపంపుల గ్రామంలో గతంలో జరిగిన అత్యాచారం కేసులో సరైన విచారం జరగకపోవడం, అలాగే దుబ్బాక గ్రామంలో పలు భూ సంబంధిత విషయంలో వారి పై అవినీతి ఆరోపణలు చాలా రావడంతో స్పందించిన రాజ కొండ కమిషనర్ మహేష్ భగవత్, సి ఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ ల పై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేశారు..
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more