రామన్నపేట: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా రామన్నపేట సీఐ, ఎస్సై సస్పెండ్ గురయ్యారు.
ఈ ఘటన భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, మండలంలోని మునిపంపుల గ్రామంలో గతంలో జరిగిన అత్యాచారం కేసులో సరైన విచారం జరగకపోవడం, అలాగే దుబ్బాక గ్రామంలో పలు భూ సంబంధిత విషయంలో వారి పై అవినీతి ఆరోపణలు చాలా రావడంతో స్పందించిన రాజ కొండ కమిషనర్ మహేష్ భగవత్, సి ఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ ల పై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేశారు..
పబ్లిక్ హియరింగ్ లో స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్ను నియమించాలి -డిమాండ్
పబ్లిక్ హియరింగ్లోస్వతంత్ర ప్రతిపత్తి గలిగిన కులసర్వే కమిషన్ను నియమించాలి -డిమాండ్ కులగణన పై పబ్లిక్ హియరింగ్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు సమగ్ర ఇంటింటి కులసర్వేలో ప్రామాణిక...
Read more