రామన్నపేట: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా రామన్నపేట సీఐ, ఎస్సై సస్పెండ్ గురయ్యారు.
ఈ ఘటన భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, మండలంలోని మునిపంపుల గ్రామంలో గతంలో జరిగిన అత్యాచారం కేసులో సరైన విచారం జరగకపోవడం, అలాగే దుబ్బాక గ్రామంలో పలు భూ సంబంధిత విషయంలో వారి పై అవినీతి ఆరోపణలు చాలా రావడంతో స్పందించిన రాజ కొండ కమిషనర్ మహేష్ భగవత్, సి ఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ ల పై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేశారు..
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more