రామన్నపేట: విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా రామన్నపేట సీఐ, ఎస్సై సస్పెండ్ గురయ్యారు.
ఈ ఘటన భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, మండలంలోని మునిపంపుల గ్రామంలో గతంలో జరిగిన అత్యాచారం కేసులో సరైన విచారం జరగకపోవడం, అలాగే దుబ్బాక గ్రామంలో పలు భూ సంబంధిత విషయంలో వారి పై అవినీతి ఆరోపణలు చాలా రావడంతో స్పందించిన రాజ కొండ కమిషనర్ మహేష్ భగవత్, సి ఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్ ల పై సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేశారు..
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ తో సాధ్యం : జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి(National BC Dal president Dundra kumaraswamy) కాంగ్రెస్ ప్రభుత్వం...
Read more