• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Boduppal

మోదీ 7 యేండ్ల పాలనా సందర్భంగా, 100 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ..

TP NewsbyTP News
30/05/2021
inBoduppal, ChilukaNagar
0

చిలుకానగర్ : భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి ఏడు సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా బిజెపి సేవా కార్యక్రమాలు నిర్వహించింది. చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది.

పేదలకు, కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నావారికి నెల రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులను 100 కుటుంబాలకు కాంటెస్టెడ్ కార్పొరేటర్ గోనె శైలజశ్రీకాంత్ గారి సహకారంతో అందించడం జరిగింది.

చిలుకానగర్ బిజైవైయం డివిజన్ అధ్యక్షులు డప్పు దత్తసాయి ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు కూరగాయలు అందించడం జరిగింది. బిజెపి సీనియర్ నాయకులు గోనె అంజయ్య ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో అభిదత్త ఆనాథ ఆశ్రమంలో పిల్లలకు పౌష్టికాహారం, పండ్లు, 50kg రైస్, అందించడం జరిగింది.

బిజెపి నాయకులు భరత్ రెడ్డి, పలుగుల నరేష్ కుమార్, సమ్మయ్య ఆధ్వర్యంలో భరతమాత వృద్దాఆశ్రమం లో 50kg రైస్, 5kg మామిడి పండ్లు, 5 డజన్ల అరటిపండ్లు, నాలుగు ట్రే లా ఎగ్స్, నాలుగు ఖజుర పండ్ల ప్యాకెట్లు కరోనా రాకుండా ఉండాలని ఈ పౌష్టికాహారం అందించడం జరిగింది.

డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ స్వామి యాదవ్ & సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తాలో అరటిపండ్లు పంపిణీ చేశారు.
మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట రేణుక ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి దాదాపు 100 కుటుంబాలకు మాస్క్ లు, శానిటేజర్స్ అందించారు. సీనియర్ నాయకులు ప్రవేశ్ సింగ్ & ఓబిసి మోర్చా అధ్యక్షులు గొట్టిముక్కల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో రోడ్డుపై నివసించే పేదలకు, స్ట్రీట్ వెర్స్ కు దాదాపు 200 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు.

అలాగే నిన్న సేవా హీ సంఘటన్ లో భాగంగా డివిజన్ ఉపాధ్యక్షులు పలుగుల నరేష్ కుమార్ & తోట సమ్మయ్య పటేల్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణకు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం ఆదర్శనగర్ కాలనీ, వేంకటేశ్వరనగర్ కాలనీ లో శానిటేషన్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి, బిజైవైయం సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: chilkanagar corporaterchilkanagar srikanth mudhirajchilukanagar grocerys distributionModi 7 years Ruling celebrations
TP News

TP News

News

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్

by Admin
25/01/2026
0

బాలికల ఆత్మగౌరవమే దేశ భవిష్యత్ సమానత్వం మాటల్లో కాదు… బాలికల జీవితాల్లో కనిపించాలి జాతీయ బాలిక దినోత్సవం అంటే కొన్ని నిమిషాల ప్రసంగాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు మాత్రమే...

Read more
జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

జాతీయ ఓబీసీ సెమినార్ – ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు మరో జాతీయ ఉద్యమం

25/01/2026
బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌ చట్టం అవసరం

సామాజిక న్యాయం రిజర్వేషన్లతోనే సాధ్యం

07/01/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News