కేసీఆర్ కావాలనే కష్టాలు పెడుతున్నారు… ఈటల జమున..
హైదరాబాద్: తమ హేచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ఆరోపించారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. హైదరాబాద్లో ...
హైదరాబాద్: తమ హేచరీస్, గోదాములపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున ఆరోపించారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. హైదరాబాద్లో ...
22 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ ఆసుపత్రి ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. వేములవాడ: తెలంగాణ ధార్మిక క్షేత్రమైన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లో అత్యాధునిక సదుపాయాలతో, నియోజకవర్గ ...
కరోనా కష్టకాలంలో సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం, దేశమంతా ఫ్రీ... కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు ...
నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం ...
ఉప్పల్ : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పైభూ కబ్జా ఆరోపణలు తీవ్ర దుమారాన్నీ రేపుతున్నాయి. తన నియోజకవర్గంలో కాప్రా ప్రాంతంలో సర్వే నెం 152 ...
యాదాద్రి భువనగిరి: బిబినగర్ పట్టణంలో వాక్సినేషన్ సెంటర్ లో covid వాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న యదాద్రి భువనగిరి జిల్లా స్త్రి, శిశు సంక్షేమ స్థాయి సంఘం ...
యాదాద్రి భువనగిరి: తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా, బిబినగర్ మండల కేంద్రంలోని శ్రీ ఎం లాబ్స్ సౌజన్యంతో, యదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ ,శిశు సంక్షేమ స్ధాయి ...
యాదాద్రి భువనగిరి: తెలంగాణ,యాదాద్రి భువనగిరి జిల్లాలోని నెమరగొముల గ్రామానికి ఇటీవల కరోనా వ్యాధితో మరణించిన ఓకే కుటుంబానికి చెందిన సంకూరి జంగయ్య, చంద్రయ్య, బాలమ్మ కుటుంబ సభ్యులను ...
బొడుప్పల్ : తెలంగాణ, మేడ్చల్ జిల్లా బొడుప్పల్ లో రోజు రోజుకు మహమ్మారి ఉదృతి పెరగడం వలన ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రతి రోజు ఈ పరిస్థితి ...
మేడ్చల్ : తెలంగాణ, మేడ్చల్ జిల్లా, బొడుప్పల్, న్యూ హేమా నగర్ కాలనిలోని Road No. 6,7 and 8 లలో ఈరోజు మంచినీటి సరఫరా పైప్ ...
బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...
Read more