ఈటెల వెంటే మరో కీలక నేత..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీని వీడుతున్నానంటూ ప్రకటించారో లేదో.. సదరు నేత సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

జై భారతమాత సేవా సమితి ఆధ్వర్యంలో 150 మందికి 25 కిలోల బియ్యం, 7 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ.

జై భారతమాత సేవా సమితి ఆధ్వర్యంలో 150 మందికి 25 కిలోల బియ్యం, 7 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ.

శేర్లింగంపల్లి: కరోనా మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోతుండటంతో వారి కుటుంబాలకు అండగా ఉండాలనే సేవా దృక్పథంతో, కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలలో ధైర్యం ...

నిజాంపేట్ కార్పొరేషన్ రెవెన్యూ సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే వివేకా సమీక్ష..

నిజాంపేట్ కార్పొరేషన్ రెవెన్యూ సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే వివేకా సమీక్ష..

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయం ...

వర్షపు నీటితో అతలాకుతలం అవుతున్న అయోధ్య నగర్…

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నీ 132 జీడిమెట్ల డివిజన్ పరిధలోని అయోధ్య నగర్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారణంగా వర్షం నీరు ...

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ…

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ…

పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ… కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి 8వ డివిజన్ లో హైపోక్లోరైట్ పిచికారి, ...

తెలంగాణ లో హెల్మెట్ కొత్త రూల్స్..

తెలంగాణ లో హెల్మెట్ కొత్త రూల్స్..

హైదరాబాద్: తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసు శాఖ వాహనదారుల విషయంలో రోజు రోజుకు ట్రాఫిక్ రూల్స్ మరింత కఠితరం చేస్తోంది. డ్రైవింగ్‌ చేసేటప్పుడు హెల్మెట్‌ గానీ, బండికి సంబంధించిన ...

యాంకర్ రఘు కిడ్నాప్..

యాంకర్ రఘు కిడ్నాప్..

హైదరాబాద్: తొలి వెలుగు యూట్యూబ్ ఛానెల్ ప్రముఖ యాంకర్ రఘును 9గంటల ప్రాంతంలో మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నెంబర్ ...

బీబీనగర్, బ్రహ్మణపల్లె లో ఘోర రోడ్డు ప్రమాదం..

బీబీనగర్, బ్రహ్మణపల్లె లో ఘోర రోడ్డు ప్రమాదం..

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన పెద్దగోళ్ళ శ్రీశైలం ...

Page 121 of 200 1120121122200

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...

Read more