యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన పెద్దగోళ్ళ శ్రీశైలం (32) మృతి చెందాడు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు అయితే ఈ రోజు తన సమీప బంధువుల శుభకార్యానికి హాజరై వృత్తి రీత్యా హైద్రాబాద్ కి తిరుగు ప్రయణమవ్వగా బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి లో లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more