ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా నియామకం
ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా నియామకం ఇటీవల జరిగిన ఐఏఎస్ల బదిలీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా...
ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా నియామకం ఇటీవల జరిగిన ఐఏఎస్ల బదిలీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా...
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు కు కారులో(Ap 28...
మరో చైనా మొబైల్ తయారీదారు భారతీయ కస్టమర్లపై దృష్టిపెట్టింది. తాజాగా చైనాకంపెనీ హామ్టామ్ దేశీయస్టార్ట్ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది మిడ్ సెగ్మెంట్లో మూడు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ...
ఎం కె స్టాలిన్ డిఎంకె అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక డిఎంకె అధ్యక్షుడిగా ఎంకె స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ సమావేశమైన డిఎంకె కార్యవర్గ సమావేశం స్టాలిన్ను ఏకగ్రీవంగా...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ,సెప్టెంబర్ 2 ,ప్రగతి నివేదన సభకు,ఒక రోజు ముందుగా సెప్టెంబర్ 1వ తేదీన చందానగర్, గాంధీ విగ్రహం నుండి ,ఉదయం తొమ్మిది...
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సెప్టెంబర్ 2 ,ప్రగతి నివేదన సభకు భారీగా కూకట్ పల్లి లొ జనసమీకరణ చేయాలని ఆలోచనతో గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు పది...
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సదాశివపేట మండల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంస్థ అధ్యక్షులు తంగడపల్లి వెంకటేశం గౌడ్ సదాశివపేట పట్టణంలో గల మొదటి కల్లుగీత...
బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి గారి పిలుపు మేరకు బీసీ దళ్ ఆధ్వర్యంలో పరకాల మండలంలో హరితహారం కార్యక్రమం ఘనంగా చేపట్టడం జరిగింది....
వెనుకబడిన తరగతులకు చెందిన ,దివాకర్ వృత్తి కూలి పని చేసుకుని,దారిద్ర రేఖకు దిగువన ఉండి ,ఎన్నో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ తన కూతురి సౌందర్యాన్ని ఉన్నత చదువుల...
నల్గొండ జిల్లాకి చెందిన పారా ఒలింపియన్ నరేష్ యాదవ్ మలేసియాలో జరిగిన ప్రపంచ పారా వాలీబాల్ క్రీడల్లో పాల్గొని ద్వితీయ బహుమతి సాదించినందుకు గాను ఈరోజు...
యోగ ద్వారానే ఆరోగ్య భాగ్యం: హైదరాబాద్ సీపీ సజ్జనార్ అంతర్గత శక్తిని మేల్కొల్పే మహోన్నత సాధన యోగ: జాతీయ నాయకుడు దుండ్ర కుమారస్వామి యోగను ప్రతి ఒక్కరూ...
Read more