Tag: Telangana

దళితబంధు దేశంలో అందరికీ ఇవ్వండి: హరీష్ రావ్

తెలంగాణాలో దళితబంధు పథకం అమలు చేయడానికి సన్నద్ధం కావాలని సి.ఎం. కె.సి.ఆర్ కలక్తర్లకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి హరీష్ రావ్ స్పందించారు. ...

Read more

దళిత బంధు ప్రారంభానికి కలెక్టర్లకు ఆదేశాలు జారీ

దళిత బంధు ను అమలుచేయడానికి సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఇప్పటికే దళిత బంధు పథకం వాసాలమర్రి (సి.ఎం. దత్తత గ్రామం) మరియు ...

Read more

ఆనంద్ మహీంద్రా: నా కల నిజం చేశావు కె.టి.ఆర్.

మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసినందుకు మంత్రి కె.టి.ఆర్. కు, తెలంగాణా ప్రభుత్వానికి క్రుతజ్ణతలు తెలియజేశాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ రేస్ ...

Read more

సంక్రాంతి సెలవులు పొడగింపు

సంక్రాంతి సెలవుల తర్వాత తెలంగాణ లో రేపు పాఠశాలల పునప్రారంభం కావల్సి ఉంది.కానీ కరోణా కేసుల పెరుగుదల వలన పలు రాష్ట్రాల బాటలోనే ఇక్కడ కూడా జనవరి ...

Read more

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యం లో ఘనంగా సింగపూర్ ఇంటింటా సంక్రాంతి సంబురాలు

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు సంక్రాంతి సంబురాలను 15 జనవరి న ఆన్లైన్ లో జూమ్ ద్వారా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాటలు ...

Read more

శ్రీరామ్ నగర్ B-బ్లాక్ లో కమిటీ హల్, సీసీ కెమెరాలు ఏర్పాటు దిశగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

శేరిలింగంపల్లి నియోజకవర్గం డివిజన్ 106, శ్రీరామ్ నగర్ కాలనీలో పర్యటించిన గౌరవ స్థానిక కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ కమిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని మరియు ...

Read more

హైదరాబాద్ సెంట్రల్యూనివర్సిటీ లో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జనరల్ సెక్రటరీ కరుణానిధిని కలిసిన బీసీ దల్ అధ్యక్షుడు

ఈ రోజు సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీ లో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ మరియు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె కరుణానిధి గారు ...

Read more

ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసిన బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

తొలిపలుకు న్యూస్ : తెలంగాణ రాష్ట్ర బిసి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గారికి అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు అయినటువంటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే ...

Read more

మంచిర్యాలలో 58 లక్షల వ్యయంతో సఖి భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తొలిపలుకు న్యూస్ (మంచిర్యాల) : మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో 58 లక్షల వ్యయంతో నూతనంగా సఖి భవనాన్ని మంత్రివర్యులు శ్రీ అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి గారితో ...

Read more
Page 8 of 27 178927

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు మాజీ అదనపు కలెక్టర్ బేతి రాజేశం కుమారుడు అక్షర్ శ్రీరాజు – శ్రీవాణి వివాహ విందు కార్యక్రమం ఆద్యంతం ఆత్మీయ వాతావరణంలో...

Read more