తొలిపలుకు న్యూస్ (మంచిర్యాల) : మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో 58 లక్షల వ్యయంతో నూతనంగా సఖి భవనాన్ని మంత్రివర్యులు శ్రీ అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి గారితో మరియు స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారితో కలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పి ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి గారు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు తదితరులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more