• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Politics

దళిత బంధు ప్రారంభానికి కలెక్టర్లకు ఆదేశాలు జారీ

AdminbyAdmin
22/01/2022
inPolitics, Telangana
0
దళిత బంధు ప్రారంభానికి కలెక్టర్లకు ఆదేశాలు జారీ

దళిత బంధు ను అమలుచేయడానికి సీఎం కేసీఆర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఇప్పటికే దళిత బంధు పథకం వాసాలమర్రి (సి.ఎం. దత్తత గ్రామం) మరియు హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు జరుగుతోంది. దీంతోపాటు ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగి, నాగర్కర్నూల్ జిల్లా చారగొండ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ లో కూడా ఇస్తున్నారు.

దీనిపై సిసిఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్లతో వీడియో సమావేశం జరిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ 120 కోట్ల రూపాయలు కేటాయించగా ఇందులో ఇప్పటికే 100 కోట్లు విడుదల చేశారని ఆయన కలెక్టర్ల సమావేశంలో తెలిపారు.

మొత్తం 118 నియోజకవర్గాలలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 యూనిట్ల చొప్పున లబ్ధి చేకూరుస్తారు. ఇక్కడ ఒక కుటుంబం ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల సలహా మేరకు ఈ లిస్ట్ ని రూపొందిస్తారు. మరియు ఈ జాబితా ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులతో ఆమోదం పొందవలసి ఉంటుంది.

Tags: dalitha bandhuKCRTelanganaదళిత బంధు
Admin

Admin

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు
News

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు

by Admin
13/07/2025
0

లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి మొక్కులు తీర్చిన బీసీ నేతలు తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతిక విలువలకు నిలువెత్తు ప్రతిరూపం బోనాలు-కృష్ణ మోహన్ రావు బోనాలు-...

Read more
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం

04/07/2025
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

01/07/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News