Tag: Telangana

లాక్ డౌన్ లో సీజ్ చేసిన వాహన దారులకు షాకింగ్ న్యూస్..

రామంతాపూర్ లో లాక్ డౌన్ ను పర్యవేక్షించిన సీపీ భగవత్... రామంతాపూర్ : లాక్డౌన్ నేపథ్యంలో రామంతాపూర్ నల్ల పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్ ...

Read more

స్థానిక సమస్యలపై రజితాపరమేశ్వర్ రెడ్డి విస్తృత పర్యటన..

ఉప్పల్ :ఉప్పల్ కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి లక్ష్మినారాయణకాలనీ, శ్రీరమణపురం కాలనీల్లో ప్రజా సమస్యలపై విస్తృతంగా బుధవారం పర్యటించారు. లక్ష్మినారాయణకాలనీవాసులు ఈ సందర్భంగా కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి ...

Read more

మంచినీటి పైప్ లైన్ పనులు పరియావేక్షిస్తున్న అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్.

కూకట్ పల్లి: కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116 డివిజన్ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ లో ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మరియు ...

Read more

రైతు గోస.. బీజేపీ పోరు.. దీక్షకు దిగిన నందకుమార్ యాదవ్..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపుమేరకు, ఈరోజు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు గోస ...

Read more

దుండిగల్ లాంబాడి మహిళ ఇంటిని నేలమట్టం చేసి బెదిరిస్తున్న కబ్జా కోరులు…

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఘటన.. పట్టపగలే  50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఒక వితంతువు లంబాడి మహిళ నివాసాన్ని కూల్చేసిన ...

Read more

ఉదార స్వభావం ఉన్న ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి.

ఉప్పల్ : ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి తమ గొప్ప మనసు చాటారు. మానవత్వంతో రోడ్డున పడిన బాలింతను అక్కున చేర్చుకున్నారు. ఇక విషయాల్లోకెళ్తే.. రజితాపరమేశ్వర్ రెడ్డి.. ...

Read more

ఉప్పల్ రోడ్ల మీద బిచ్చగాళ్లకు కరోనా పాజిటివ్…

ఉప్పల్: రోజున ఉదయం 10 గంటలకు, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి శ్రీ జీ ఉదయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ...

Read more

రామన్న పేట రైతులకు మేలు చేసే మెమోరాండం..

రామన్నపేట: రామన్నపేట మండలంలో అకాల వర్షాల కారణంగా అన్ని గ్రామాల ఐ.కే.పీ మరియు పి.ఎస్.సి.ఎస్ సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని రామన్నపేటలో ఉన్న మార్కేట్ లో నిల్వచేసి వీలైనంత ...

Read more

వలిగొండ లో SI రాఘవేందర్ గౌడ్ రౌండప్..

వలిగొండ : కరోన విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ను మరింత కఠినతరం చెయ్యడంతో యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో స్థానిక S I ...

Read more

ఉదయం 10 తర్వాత రోడ్డు ఎక్కితే, వాహనం సీజ్ .. డీజీపీ మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయబయాలనే ఉద్దేశ్యంతో రూల్స్ ని మరింత కఠినతరం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించేవారికి జరిమానా విధిస్తాము అని తెలంగాణ ...

Read more
Page 20 of 27 119202127

నోటీసు లేకుండా చిరు వ్యాపారాల పై జిహెచ్ఎంసి చర్యలు

శేర్లింగంపల్లి మండలంలో గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో చిన్న వ్యాపారుల తొలగింపుపై ఖండన శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ మల్లన్న ఆలయం సమీపంలో రోడ్లపై జీవనోపాధి...

Read more