Tag: Telangana

రైతు గోస.. బీజేపీ పోరు.. దీక్షకు దిగిన నందకుమార్ యాదవ్..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపుమేరకు, ఈరోజు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు గోస ...

Read more

దుండిగల్ లాంబాడి మహిళ ఇంటిని నేలమట్టం చేసి బెదిరిస్తున్న కబ్జా కోరులు…

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  ఘటన.. పట్టపగలే  50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఒక వితంతువు లంబాడి మహిళ నివాసాన్ని కూల్చేసిన ...

Read more

ఉదార స్వభావం ఉన్న ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి.

ఉప్పల్ : ఉప్పల్ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి తమ గొప్ప మనసు చాటారు. మానవత్వంతో రోడ్డున పడిన బాలింతను అక్కున చేర్చుకున్నారు. ఇక విషయాల్లోకెళ్తే.. రజితాపరమేశ్వర్ రెడ్డి.. ...

Read more

ఉప్పల్ రోడ్ల మీద బిచ్చగాళ్లకు కరోనా పాజిటివ్…

ఉప్పల్: రోజున ఉదయం 10 గంటలకు, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి శ్రీ జీ ఉదయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ...

Read more

రామన్న పేట రైతులకు మేలు చేసే మెమోరాండం..

రామన్నపేట: రామన్నపేట మండలంలో అకాల వర్షాల కారణంగా అన్ని గ్రామాల ఐ.కే.పీ మరియు పి.ఎస్.సి.ఎస్ సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని రామన్నపేటలో ఉన్న మార్కేట్ లో నిల్వచేసి వీలైనంత ...

Read more

వలిగొండ లో SI రాఘవేందర్ గౌడ్ రౌండప్..

వలిగొండ : కరోన విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ను మరింత కఠినతరం చెయ్యడంతో యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో స్థానిక S I ...

Read more

ఉదయం 10 తర్వాత రోడ్డు ఎక్కితే, వాహనం సీజ్ .. డీజీపీ మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయబయాలనే ఉద్దేశ్యంతో రూల్స్ ని మరింత కఠినతరం చేస్తూ నిబంధనలు ఉల్లంఘించేవారికి జరిమానా విధిస్తాము అని తెలంగాణ ...

Read more

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు.. కేసీఆర్

ఆరోగ్య శ్రీకి తోడైన ఆయుష్మాన్ భారత్ అందుబాటులోకి మరిన్ని చికిత్సలు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎలాంటి ...

Read more

కరోనా రోగులకు అండగా నిలుస్తున్న వేముల వీరేశం…

ఆపదలో అన్నా అని వస్తే…నేనున్నా అంటూ కరోనా రోగులకు అండగా నిలుస్తున్న మాజీ శాసనసభ్యలు వేముల వీరేశం నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ పరిధి 8వ వార్డు, ...

Read more

2 కోట్ల CMRF చెక్కులను అందజేసిన పద్మారావు గౌడ్…

సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 215 మంది లబ్ధిదారులకు రూ .2 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, సిఎంఆర్‌ఎఫ్ ...

Read more
Page 20 of 27 119202127

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more