రామన్నపేట: రామన్నపేట మండలంలో అకాల వర్షాల కారణంగా అన్ని గ్రామాల ఐ.కే.పీ మరియు పి.ఎస్.సి.ఎస్ సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని రామన్నపేటలో ఉన్న మార్కేట్ లో నిల్వచేసి వీలైనంత తొందరగా కాంటలు నిర్వహించి, రైతులకు మేలు చేయ్యాలని కోరుతూ టిఆర్ఎస్ నాయకులు మరియు జాగృతి మండల అధ్యకులు రామన్నపేట మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది..
జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు
జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వీకరించి ధైర్యంగా నిలబడ్డప్పుడే ఏదైనా సాధించగలం అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు రాజకీయంగా, ఆర్థికంగా,...
Read more