రామన్నపేట: రామన్నపేట మండలంలో అకాల వర్షాల కారణంగా అన్ని గ్రామాల ఐ.కే.పీ మరియు పి.ఎస్.సి.ఎస్ సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని రామన్నపేటలో ఉన్న మార్కేట్ లో నిల్వచేసి వీలైనంత తొందరగా కాంటలు నిర్వహించి, రైతులకు మేలు చేయ్యాలని కోరుతూ టిఆర్ఎస్ నాయకులు మరియు జాగృతి మండల అధ్యకులు రామన్నపేట మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది..
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more