రామన్నపేట: రామన్నపేట మండలంలో అకాల వర్షాల కారణంగా అన్ని గ్రామాల ఐ.కే.పీ మరియు పి.ఎస్.సి.ఎస్ సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని రామన్నపేటలో ఉన్న మార్కేట్ లో నిల్వచేసి వీలైనంత తొందరగా కాంటలు నిర్వహించి, రైతులకు మేలు చేయ్యాలని కోరుతూ టిఆర్ఎస్ నాయకులు మరియు జాగృతి మండల అధ్యకులు రామన్నపేట మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది..
అడిగిన సమాచారం సత్వరమే అందజేయండి-రాష్ట్ర బీసీ కమిషన్
• వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్.• అధ్యయనంలో నిర్దిష్ట నివేదిక సమర్పణకు కసరత్తును వేగవంతం చేసిన బీసీ కమిషన్.• విద్యా, ఉద్యోగ,...
Read more