యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్ 16 మేయర్ స్థానాల్లో 14 బీజేపీ ఖాతాలోకి!

మరోసారి యూపీలో కాంగ్రెస్‌కు ఘోరపరాభవం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదుచేసిన కాషాయదళం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన హావా కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో...

Read more

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు బీసీ ఎఫ్‌ కేటగిరీగా 5 % రిజర్వేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులను బీసీ ఎఫ్ కేటగిరీగా కేటాయించారు. వీరికి 5శాతం రిజర్వేషన్ వర్తించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీసీ కమిషన్ నివేదికను, కాపుల రిజర్వేషన్ బిల్లును...

Read more

హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు

హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మియాపూర్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు,...

Read more

ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 9.20...

Read more

హైదరాబాద్ నగరం బషీర్‌బాగ్‌ లో భారీ దోపిడీ

హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్‌లో ఆదివారం భారీ దోపిడి జరిగింది. కమిషనర్‌ కార్యాలయం వెనుకవైపు ఉన్న స్కైలైన్‌ రోడ్డులో ఇవాళ సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన...

Read more

రాగమౌనిక ఆత్మహత్య వర్సిటీ విద్యార్థులు ఆందోళన

చెన్నై శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దువ్వూరు రాగమౌనిక రెడ్డి అనే తెలుగు విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని...

Read more

అనిల్ అంబాని ఆర్‌కాం కు భారీ ఉపశమనం

అప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్‌ బిజినెస్‌ విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) గత రెండు రోజులుగా లాభాలను నమోదు చేస్తోంది. అనిల్‌...

Read more

30 కి.మీ. మియాపూర్‌-నాగోల్‌ మెట్రో మార్గం పరుగులకు గ్రీన్‌సిగ్నల్‌

గ్రేటర్‌లో 30 కి.మీ. మార్గంలో మెట్రో పరుగులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ బృందం నాగోల్‌–అమీర్‌పేట్‌ (17...

Read more
Page 149 of 152 1148149150152

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...

Read more