• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

30 కి.మీ. మియాపూర్‌-నాగోల్‌ మెట్రో మార్గం పరుగులకు గ్రీన్‌సిగ్నల్‌

AdminbyAdmin
21/11/2017
inNews, Telangana
0
hyderabad metro

గ్రేటర్‌లో 30 కి.మీ. మార్గంలో మెట్రో పరుగులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ బృందం నాగోల్‌–అమీర్‌పేట్‌ (17 కి.మీ.), మియాపూర్‌–అమీర్‌పేట్‌ (13 కి.మీ.) మార్గంలో భద్రతా ధ్రువీకరణ జారీ చేయడంతో రైళ్ల వాణిజ్య రాకపోకలకు మార్గం సుగమమైంది.

మెట్రో ప్రాజెక్టును ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే నాగోల్‌–మెట్టుగూడ, మియాపూర్‌–ఎస్‌.ఆర్‌. నగర్‌ రూట్లో భద్రతా ధ్రువీకరణ మంజూరైంది.

తాజాగా సోమవారం మెట్టుగూడ–ఎస్‌.ఆర్‌.నగర్‌ మార్గానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ మార్గానికి సంబంధించి ఇటీవల ట్రాక్, సిగ్నలింగ్, విద్యుదీకరణ వ్యవస్థను కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ బృందం క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత భద్రతా ధ్రువీకరణ జారీచేసింది.

కాగా మరో వారంలో ప్రారంభంకానున్న రెండు మార్గాల్లో ప్రతి 10–15 నిమిషాలకో రైలు అందుబాటులో ఉంటుంది. రెండు రూట్లలో 20 రైళ్లను నడపనున్నారు. ఈ 30 కి.మీ. మార్గంలో 24 స్టేషన్లున్నాయి. కాగా భద్రతా ధ్రువీకరణ రాకతో ఇప్పుడు అందరి దృష్టి మెట్రో రైలు కనిష్ట, గరిష్ట చార్జీలు, పార్కింగ్‌ ఫీజులపైకి మళ్లింది. నేడో రేపో ఈ ధరలను సైతం ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం.

Tags: Hyderabad Metro Rail
Admin

Admin

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
News

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం

by Admin
24/05/2023
0

సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...

Read more
మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

మరో జాతీయ సమరానికి బీసీలు సిద్ధం కావాలి- డాక్టర్ వకుళభరణం

22/05/2023
శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

శేరిలింగంపల్లి అసెంబ్లీ భరిలో బండి

21/05/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News