హైదరాబాద్ మెట్రో రైలు పైలాన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మియాపూర్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు,...
Read moreGES 2017 Live from Hyderabad https://twitter.com/ANI/status/935442175705280513
Read moreఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 9.20...
Read moreహైదరాబాద్ నగరంలోని బషీర్బాగ్లో ఆదివారం భారీ దోపిడి జరిగింది. కమిషనర్ కార్యాలయం వెనుకవైపు ఉన్న స్కైలైన్ రోడ్డులో ఇవాళ సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన...
Read moreనవంబర్ 29 నుంచి సామాన్య జనాలకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. మెట్రో ధరలు ఇలా.. కనీస ధర రూ. 10 2కి.మీ- రూ. 10 2-4కి.మీ...
Read moreచెన్నై శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దువ్వూరు రాగమౌనిక రెడ్డి అనే తెలుగు విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని...
Read moreఅప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్ బిజినెస్ విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) గత రెండు రోజులుగా లాభాలను నమోదు చేస్తోంది. అనిల్...
Read moreగ్రేటర్లో 30 కి.మీ. మార్గంలో మెట్రో పరుగులకు లైన్ క్లియర్ అయ్యింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ బృందం నాగోల్–అమీర్పేట్ (17...
Read moreదేశీయంగా అక్టోబరులో మారుతీ సుజుకీ ఆల్టో కార్లు అత్యధికంగా విక్రయమయ్యాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో ఆల్టో ఆధిపత్యానికి మారుతీ కాంపాక్ట్ సెడాన్ మోడల్ డిజైర్ గండికొట్టిన సంగతి విదితమే....
Read moreదశాబ్దాలు సాగుతోన్న అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామజన్మభూమి వివాదం పరిష్కారానికి షియా వక్ఫ్ బోర్డ్ కొత్త ప్రతిపాదన చేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి...
Read moreసాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more