ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి 9.20...

Read more

హైదరాబాద్ నగరం బషీర్‌బాగ్‌ లో భారీ దోపిడీ

హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్‌లో ఆదివారం భారీ దోపిడి జరిగింది. కమిషనర్‌ కార్యాలయం వెనుకవైపు ఉన్న స్కైలైన్‌ రోడ్డులో ఇవాళ సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన...

Read more

రాగమౌనిక ఆత్మహత్య వర్సిటీ విద్యార్థులు ఆందోళన

చెన్నై శివారులోని సత్యభామ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న దువ్వూరు రాగమౌనిక రెడ్డి అనే తెలుగు విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని...

Read more

అనిల్ అంబాని ఆర్‌కాం కు భారీ ఉపశమనం

అప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్‌ బిజినెస్‌ విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) గత రెండు రోజులుగా లాభాలను నమోదు చేస్తోంది. అనిల్‌...

Read more

30 కి.మీ. మియాపూర్‌-నాగోల్‌ మెట్రో మార్గం పరుగులకు గ్రీన్‌సిగ్నల్‌

గ్రేటర్‌లో 30 కి.మీ. మార్గంలో మెట్రో పరుగులకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ బృందం నాగోల్‌–అమీర్‌పేట్‌ (17...

Read more

మళ్లీ మారుతి ఆల్టోకే అగ్రస్థానం..

దేశీయంగా అక్టోబరులో మారుతీ సుజుకీ ఆల్టో కార్లు అత్యధికంగా విక్రయమయ్యాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో ఆల్టో ఆధిపత్యానికి మారుతీ కాంపాక్ట్‌ సెడాన్‌ మోడల్‌ డిజైర్‌ గండికొట్టిన సంగతి విదితమే....

Read more

అయోధ్య వివాదం పరిష్కారం దిశలో కోత్త మలుపు

దశాబ్దాలు సాగుతోన్న అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామజన్మభూమి వివాదం పరిష్కారానికి షియా వక్ఫ్ బోర్డ్ కొత్త ప్రతిపాదన చేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి...

Read more

హైదరాభాద్ మెట్రో పై లగుచిత్రం సమాచారం

హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ దశలో దాదాపుగా...

Read more
Page 145 of 148 1144145146148

పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు

హైదరాబాద్ : పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు అధికారుల నిర్లక్ష్యం...

Read more