గణేష్ ఫ్యాషన్స్ వసంత డిజైనర్ బొటిక్యు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్

గణేష్ ఫ్యాషన్స్ వసంత డిజైనర్ బొటిక్యు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్

శివాజీ నగర్ లో గణేష్ ఫ్యాషన్స్ వసంత డిజైనర్ బొటిక్యు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు ...

శ్రీరామ్ నగర్ B-బ్లాక్ లో కమిటీ హల్, సీసీ కెమెరాలు ఏర్పాటు దిశగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

శ్రీరామ్ నగర్ B-బ్లాక్ లో కమిటీ హల్, సీసీ కెమెరాలు ఏర్పాటు దిశగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

శేరిలింగంపల్లి నియోజకవర్గం డివిజన్ 106, శ్రీరామ్ నగర్ కాలనీలో పర్యటించిన గౌరవ స్థానిక కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ కమిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని మరియు ...

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు.. ఆరికపుడి గాంధీ

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు.. ఆరికపుడి గాంధీ

(తొలి పలుకు న్యూస్) మాదాపూర్ :భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని,మునుముందు త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా టిఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం ...

50 లక్షల వ్యయంతో మోడరన్ హిందూ శ్మశానవాటిక శంకుస్థాపన…….సబిహా గౌసుద్దీన్

50 లక్షల వ్యయంతో మోడరన్ హిందూ శ్మశానవాటిక శంకుస్థాపన…….సబిహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసఫ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా 50 లక్షల వ్యయంతో కూడిన హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులకు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ...

హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు

హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం ...

తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల మొండి వైఖరికి పై నిరసన…సబిహా గౌసుద్దీన్

తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపి కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల మొండి వైఖరికి పై నిరసన…సబిహా గౌసుద్దీన్

కూకట్పల్లి అల్లాపూర్ డివిజన్ పరిరదిలోని గాయిత్రినగర్, గాంధీ విగ్రహం వద్ద ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపి కేంద్ర ప్రభుత్వం ...

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల నిర్ణయలుపై నిరసన ప్రభుత్వ విప్ ..అరికపుడి గాంధీ

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల నిర్ణయలుపై నిరసన ప్రభుత్వ విప్ ..అరికపుడి గాంధీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు శేర్లింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ ఆదేశాల మేరకు వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ ...

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెరాస పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూకట్పల్లి ఎమ్మెల్యే.. మాధవరం కృష్ణారావు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెరాస పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూకట్పల్లి ఎమ్మెల్యే.. మాధవరం కృష్ణారావు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెరాస పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఈ నేథ్యంలోనే కూకట్పల్లి నియోజకవర్గం లో ...

నూతన మందిర ప్రతిష్ట ఆరాధన. సబీహా గౌసుద్దీన్

నూతన మందిర ప్రతిష్ట ఆరాధన. సబీహా గౌసుద్దీన్

తొలిపలుకు: (అల్లాపూర్)నూతన మందిర ప్రతిష్ట ఆరాధన. సబీహా గౌసుద్దీన్ శ్రీ వివేకానంద నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అపోస్తోలిక్ చర్చ్ నూతన మందిర ప్రతిష్ట ...

భుదేవిహిల్స్ నందు నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయాన్ని సందర్శించిన దొడ్ల వెంకటేష్ గౌడ్

భుదేవిహిల్స్ నందు నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయాన్ని సందర్శించిన దొడ్ల వెంకటేష్ గౌడ్

తొలిపలుకు : (ఆల్విన్ కాలిని) 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని భుదేవిహిల్స్ నందు నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయాన్ని సందర్శించడం ...

Page 59 of 197 1585960197

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు

ఆధ్యాత్మికతతో సమాజాభివృద్ధి– ప్రజల శ్రేయస్సుకు ఆశీస్సులు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో అవధూత చక్రవర్తి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ రామదూత స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

Read more