శివాజీ నగర్ లో గణేష్ ఫ్యాషన్స్ వసంత డిజైనర్ బొటిక్యు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, మధుర చారి, బాలయ్య, యోగి రాజు, తదితరులు పాల్గొన్నారు.
బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరం
కల్వకుంట్ల కవితతో బీసీ సంఘాల నేతలు భేటీ బీసీల సామాజిక న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి అవసరంకవితతో భేటీ: 20 బీసీ కుల సంఘాలతో కీలక చర్చలు...
Read more