శివాజీ నగర్ లో గణేష్ ఫ్యాషన్స్ వసంత డిజైనర్ బొటిక్యు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సబిహా గౌసుద్దిన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, మధుర చారి, బాలయ్య, యోగి రాజు, తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more