వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు, అధ్యక్షులు రమణారెడ్డి,ఆకుల వీర స్వామి,ఆశిష్ పటేల్,వినోద్ కుమార్ మరియు క్రైస్తవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయ సమరభేరి సభకు ఖర్గే -బీసీలకు న్యాయం చేయాల్సిన సమయం
సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు...
Read more