వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీ హోరేబు చర్చి పాస్టర్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు, అధ్యక్షులు రమణారెడ్డి,ఆకుల వీర స్వామి,ఆశిష్ పటేల్,వినోద్ కుమార్ మరియు క్రైస్తవ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more