తొలిపలుకు: (అల్లాపూర్)నూతన మందిర ప్రతిష్ట ఆరాధన. సబీహా గౌసుద్దీన్ శ్రీ వివేకానంద నగర్ లో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ అపోస్తోలిక్ చర్చ్ నూతన మందిర ప్రతిష్ట ఆరాధన, మరియు పాస్టర్ డానియల్ ఆధ్వర్యంలో సెమి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, రవిందర్, మస్తాన్ రెడ్డి, శేషారావు, రాజా రెడ్డి, యోగి రాజు, ఏడుకొండలు, కమ్మరి శ్రీనివాస్, మురళి, శోభన్, పర్వీన్ సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ
బీసీ అభ్యున్నతే లక్ష్యం… డి.వి.వి. సత్యనారాయణ జాతీయ బీసీ దళ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ బీసీ దళ్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు డి.వి.వి. సత్యనారాయణ జన్మదిన...
Read more