కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసఫ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా 50 లక్షల వ్యయంతో కూడిన హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులకు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ చేసారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ 116 డివిజన్ ఎన్నో అధునాతన వసతులతో అభివృద్ధి చెందుతూ నూతన హంగులను దిద్దుకొవడం నిజంగా గర్వించవలసిన విషయం, అలాగే అల్లాపూర్ డివిజన్ ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం మన గౌరవ ఎమ్యెల్యే మాధవరం కృష్ణ రావు యొక్క చొరవ మరియు సహాయ సహకారాలతో మాత్రమే ఇదంతా సాధ్యం అని అన్నారు, ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, ఎస్ సి సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, హమీద్, శివరాజ్, మల్లికార్జున్, రోణంకి జగన్నాధం, నార్లాపురం నాగరాజు, రవీందర్ రెడ్డి, అమ్ములు, లక్ష్మి, మస్తాన్ రెడ్డి, యోగి రాజ్, అమిర్ పఠాన్, నాగుల నవీన్, తదితరులు పాల్గున్నారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి వైద్య శిబిరాలు దోహదం కోహినూర్లో ఉచిత వైద్య శిబిరం, మెడికల్ స్క్రీనింగ్కు విశేష స్పందన సమాజ ఆరోగ్య పరిరక్షణకు వైద్య అవగాహన, ముందస్తు...
Read more