• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెరాస పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూకట్పల్లి ఎమ్మెల్యే.. మాధవరం కృష్ణారావు

TP NewsbyTP News
20/12/2021
inNews
0
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెరాస పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూకట్పల్లి ఎమ్మెల్యే.. మాధవరం కృష్ణారావు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెరాస పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఈ నేథ్యంలోనే కూకట్పల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేసి ధర్నా నిర్వహించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేంద్రం లో ఉన్న బీజేపీ తెలంగాణ పట్ల ఒకలాగ పంజాబ్ రాష్ట్రం పట్ల ఒక లాగా ప్రవర్తిస్తూ నిరంకుశ పాలన చేస్తున్నారు అని అన్నారు… ముఖ్య మంత్రి కెసిఆర్ రైతులు పట్ల వారి క్షేమం గురించి ఎపుడూ ఆలోచిస్తూ రైతు బంధు…అందించి దేశానికి ఆదర్శం అయ్యారని అన్నారు..ఎన్నో ప్రాజెక్ట్ లు తీసుకు వచ్చి బీడు భూములు ను పచ్చని పంట పొలాలు గా తీర్చి దిద్దారు చెప్పారు…ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచి తెలంగాణ రైతులూ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ జగన్ పాల్గొన్నారు…

Tags: kukatpallyMLA Krishna RaoTrs party
TP News

TP News

News

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

by Admin
09/11/2023
0

జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...

Read more
బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

బీసీ కులాల అభ్యున్నతికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వారికే బీసీల మద్దతు- దుండ్ర కుమారస్వామి

15/10/2023
తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

తెలంగాణలో అమలులోకి ఎన్నికల కోడ్- మభ్యపెట్టే ప్రయత్నాలు?

09/10/2023
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News