ఘనంగా కార్తీక దీపోత్సవం

ఘనంగా కార్తీక దీపోత్సవం

శేరిలింగంపల్లి :కార్తీక పుణ్యమాస చివరి సోమవారం సందర్భంగా రాయదుర్గంలోని నాగార్జున ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సహస్రనామ ...

బాస్కెట్ బాల్ పోటీల్లో సత్తా చాటిన జ్యోతి విద్యాలయ క్రీడాకారులు – ఉమామహేశ్వరి

బాస్కెట్ బాల్ పోటీల్లో సత్తా చాటిన జ్యోతి విద్యాలయ క్రీడాకారులు – ఉమామహేశ్వరి

శేరిలింగంపల్లి : సహోదయా బెల్ క్లస్టర్ అండర్ 14 బాస్కెట్ బాల్ పోటీల్లో భెల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ బాస్కెట్ బాల్ ...

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముదిరాజ్ సేవా సమితి యువత అధ్యక్షులు ఎల్ వెంకటేష్ ముదిరాజ్

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముదిరాజ్ సేవా సమితి యువత అధ్యక్షులు ఎల్ వెంకటేష్ ముదిరాజ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ గా నియమించిన సందర్భంగా వారిని వార్డు ఆఫీసులో మర్యాదపూర్వకంగా ...

క్రీడలు మానసి కొల్లాసానికి ఎంతో దోహద పడతాయి – ఉమామహేశ్వరి

క్రీడలు మానసి కొల్లాసానికి ఎంతో దోహద పడతాయి – ఉమామహేశ్వరి

శేరిలింగంపల్లి :క్రీడలు మానసికొల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతో ఉపయోగప డతాయని భెల్ జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. భెల్ టౌన్ షిప్ లోని ...

కన్వీనర్ ను సన్మానించిన వంశీకృష్ణ

కన్వీనర్ ను సన్మానించిన వంశీకృష్ణ

శేరిలింగంపల్లి, తొలి పలుకు : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా నియమిథులయిన రాఘవేందర్ రావు ను మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్, మాజీ వార్డ్ మెంబర్ ...

కార్పొరేట్ ప్రవేశిస్తే నాయీ బ్రాహ్మణులూ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

కార్పొరేట్ ప్రవేశిస్తే నాయీ బ్రాహ్మణులూ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

నాయీ బ్రాహ్మణుల క్షౌరవృత్తిలోకి రిలయన్స్‌ వంటి కార్పొరేట్ కంపెనీలు వస్తూ ఉండడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నట్లు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి చెప్పారు. నాయీ బ్రాహ్మణుల ...

కూకట్ పల్లి నియోజకవర్గంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు సత్తా చాటేనా..?

కూకట్ పల్లి నియోజకవర్గంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు సత్తా చాటేనా..?

తండ్రి బాటలో తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్​రావు ప్రజా నాయకుడు కూకట్ పల్లి నియోజకవర్గంలో వడ్డేపల్లి రాజేశ్వర రావు సత్తా చాటేనా..? తండ్రి బాటలో తనయుడు వడ్డేపల్లి రాజేశ్వర్​రావు ...

గ్యార్వి షరీఫ్ లో పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్

గ్యార్వి షరీఫ్ లో పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్

నేడు శేర్లింగపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సిద్దిక్న గర్లో గ్యార్వి షరీఫ్ సందర్బంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి & కొండాపూర్ డివిజన్ ...

తప్పుడు ప్రకటనతో మెడిసిన్ విక్రహించిన కంపెనీకి జరిమాన

తప్పుడు ప్రకటనతో మెడిసిన్ విక్రహించిన కంపెనీకి జరిమాన

శేరిలింగంపల్లి : ప్రజలను మోసం చేస్తూ తప్పుడు ప్రకటనలతో మెడిసిన్ ను విక్రహించిన వ్యక్తి కి 8 వ మెట్రోపాలిటన్ కోర్ట్ 20 వేల జరిమానా విధించినట్లు ...

పిక్ నిక్ లు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెoపొందిస్తాయి – ఉమామహేశ్వరి

పిక్ నిక్ లు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెoపొందిస్తాయి – ఉమామహేశ్వరి

విహార యాత్రలు ( పిక్ నిక్ లు) విద్యార్థుల్లో జ్ఞానాన్ని, మనోవికాశాన్ని పెంపొందిస్తాయని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు 1 ...

Page 28 of 198 1272829198

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

ప్రధాని హైదరాబాద్ సభలో బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వాలి “డిజిటల్ జనగణనలో ఓబీసీ కాలమ్ పెట్టాలి… బీసీలకు న్యాయం చేయాలంటే కులగణనే మార్గం” జాతీయ బీసీ...

Read more