• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాన్ని ప్రభుత్వo ఆదుకోవాలి… జగదీశ్ కుమార్

TP NewsbyTP News
06/12/2022
inNews
0
శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాన్ని ప్రభుత్వo ఆదుకోవాలి… జగదీశ్ కుమార్

రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాల కుంట తండా కు చెందిన పాత్యావత్ గోపాల్ (47) లారీ డ్రైవర్. అతని భార్య అంజలి (42) కూతురు స్వాతి (12)తో కలసి హా స్థల్లో ఉన్న తన మరో కూతుర్ని చూడడానికి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో జాతీయ రహదారి-44 పెద్ద షాపూర్ గ్రామ పరిధిలోలోకి రాగానే వెనకాల నుంచి ఐచర్ లారీ వేగంగా వీరి బైక్ ని ఢీ కొట్టింది. వారిపై నుంచి లారీ వెళ్ళింది. దీంతో తీవ్ర గా యాలైన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతి చెందిన భార్యాభర్తలకు ముగ్గురు కూతుర్లు మాధవి, సిదు, మరో కూతురు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్గం. నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదం లో మృతిచెందారు. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం కడియాలకుంట తండా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమని బీజేపీ గిరిజన మూర్ఛ అర్బన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగదీష్ కుమార్ కోరారు.

Tags: AccidentCrimenewsShamshabad
TP News

TP News

బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి
News

బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి

by Admin
26/08/2026
0

బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళి బీపీ మండల్ రిజర్వేషన్ల పితామహుడు, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ...

Read more
మహిళా సాధికారతకు అద్భుత వేదిక

మహిళా సాధికారతకు అద్భుత వేదిక

16/08/2026
మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్ — రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

16/08/2026
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News