శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా డాక్టర్ శ్రీనివాస వర ప్రసాద్ భారతవేద్ఆర్ట్ అకాడమీ శిష్య బృందం ” నృత్య పరంపర ” కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. శ్రీవిజ్ఞారాజం భజేయo,వాహనాలు, రామాయణ శబ్దం, అంబే మహేశ్వరి , శ్రీకృష్ణ లీలలు, అదిగో అల్లదిగో, భోశంభో మొదలైన అంశాలను పి రుత్విక, వివర్ధనకృష్ణ, గాయత్రీ, అక్షయ, సత్యశ్రీ, రుద్రాక్ష , గీతికా, సాత్విక, మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more