వైకుంఠ దామాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

వైకుంఠ దామాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మండల పరిధిలోని వెంకటాపురం, ఎదులబాద్, మర్పల్లిగూడెం, మందారం గ్రామాల్లో వైకుంఠ దామాలను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ...

వలిగొండలో బీరు సీసాలతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి

వలిగొండలో బీరు సీసాలతో గుర్తు తెలియని వ్యక్తుల దాడి

సయ్యద్ అహ్మద్ అనే అతను ఎయిర్ పోర్ట్ లో పని చేసి, పనిముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ రాత్రి 7 గంటల సమయంలో వలిగొండ నుండి లోతుకుంట ...

మాదాపూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్.. ఆటో డ్రైవర్ బలి

మాదాపూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్.. ఆటో డ్రైవర్ బలి

  మాదాపూర్: తెలంగాణ రాష్ట్ర, రంగారెడ్డి జిల్లా, మాదాపూర్ లో సోమవారం ఉదయం ఇనార్బిట్ మాల్ సమీపంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా,అతి వేగంగా ఆడి కారు ఆటోను ...

ఎంపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రదానోత్సవం

ఎంపిఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రదానోత్సవం

వైయస్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ని..

గిరిజనుల అభివృద్ధి, సాధికారతపై అఖిలపక్ష సమావేశం డిమాండ్. -ప్రో. నునావత్ దేవదాస్ నాయక్.

*దళితుల అభివృద్ధి సాధికారతపై అఖిల పక్ష సమావేశం నిర్వహించినట్లు గిరిజనుల అభివృద్ధి సాధికారిత పై కూడా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం ...

చేతబడి కేసును ఛేదించిన కూకట్పల్లి పోలీసులు.

చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో సోదరుడి వరుస అయ్యే వ్యక్తిని హతమార్చిన కేసులో నిందితుడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ ...

ఘనంగా అల్లం మహేష్ జన్మదిన వేడుకలు

ఘనంగా అల్లం మహేష్ జన్మదిన వేడుకలు

శేర్లింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, శేర్లింగంపల్లి నియోజకవర్గం 122 వివేకానంద నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అల్లం మహేష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ...

పోచంపల్లి పెద్ద చెరువులో ఆత్మహత్యకి ప్రయత్నం

పోచంపల్లి పెద్ద చెరువులో ఆత్మహత్యకి ప్రయత్నం

భూదాన్ పోచంపల్లి: తెలంగాణ రాష్ట్ర, నల్గొండ జిల్లా, భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని బసవ లింగేశ్వర కాలనీకి చెందిన వేముల నిర్మల (45) మంగళవారం ఉదయం పోచంపల్లి ...

Page 107 of 200 1106107108200

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి

బొడ జనార్దన్ సతీమణిని పరామర్శించిన పద్మశ్రీ డా. రాజేంద్ర ప్రసాద్, డా. సోమరాజు, దుండ్ర కుమారస్వామి ప్రముఖ బడుగు, బలహీన వర్గాల నాయకుడు, మాజీ మంత్రి బొడ...

Read more