శేర్లింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, శేర్లింగంపల్లి నియోజకవర్గం 122 వివేకానంద నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ అల్లం మహేష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, అల్లం మహేష్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవరం రాజా దేవి, దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
నాయినేని చంద్రకాంతరావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు
సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించిన బీసీ నేతలు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, ఆత్మగౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాన హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం...
Read more