• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

చేతబడి కేసును ఛేదించిన కూకట్పల్లి పోలీసులు.

AdminbyAdmin
29/06/2021
inNews
0

చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో సోదరుడి వరుస అయ్యే వ్యక్తిని హతమార్చిన కేసులో నిందితుడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు, వెంకటస్వామి వరుసకు సోదరులు అవుతారు. ఆంజనేయులు చేతబడి చేసి వెంకట్ స్వామి కుటుంబంలో మరణాలకు కారణమయ్యాడు వెంకటస్వామి గొడవ పెట్టుకునేవాడు. గొడవలు భరించలేక ఆంజనేయులు ఎన్నో ఏళ్ల క్రితం కూకట్‌పల్లికి వలస వచ్చి జీవిస్తున్నాడు. ఆంజనేయులు కొడుకు కృష్ణ అతడి నుండి చేతబడి విద్య నేర్చుకున్నాడని వెంకటస్వామి కుమారుడు నక్క చందు అనుమానం పెంచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం చందు తన కూతురు ఫంక్షనుకు కృష్ణని ఆహ్వానించాడు. ఆ తర్వాత చందు కూతురు అనారోగ్యానికి గురవ్వడంతో, కృష్ణ వారిపై చేతబడి చేశాడని అనుమానం పెంచుకుని కృష్ణని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దాని ప్రకారం జనవరి 3వ తేదీన 10:30 కు కృష్ణ ఇంటికి వెళ్లిన చందు, అర్ధరాత్రి అయింది కాబట్టి నీతో ఉంటాను అంటూ అతని ఇంట్లో ఉండి పోయాడు. కృష్ణ నిదిరించాక ఇంట్లోని రోకలిబండతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సంచిలో వేసి పెట్టుకొని తన పల్సర్ బైక్ పై తీసుకుని వెళ్లి నల్లచెరువు పారవేసాడు. చెరువులో మృతదేహం సమాచారంతో అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని డిసిపి తెలిపారు.

Tags: ArrestDcpDcpmadhapurPolice
Admin

Admin

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

by Admin
16/05/2025
0

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...

Read more
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

07/05/2025
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News