కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర, కరీంనగర్ జిల్లాలో,యశోద ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేసుకున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన స్థానిక విలేకరి సుధాకర్ కు చికిత్స కోసం ఖర్చు 8.8 లక్షల బిల్లు కాగా, దాదాపు 4.8లక్షల బిల్లును మంత్రి హారీష్ రావు చెల్లించారు. అపత్కాలంలో ఒక్క ఫోన్ కాల్ తో స్పందించిన హరీశ్ రావు బిల్లు చెల్లించి ఉదారత చాటుకున్నారు. అంతేకాక ఆసుపత్రి నుంచి సుధాకర్ స్వగ్రామం వెళ్లడానికి అంబులెన్స్ కూడా దగ్గరుండి ఏర్పాటు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి
*స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల పెంపు కార్యచరణ ప్రణాళిక వేగవంతం చేయాలి* *రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhaker)కలిసిన జాతీయ...
Read more