కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర, కరీంనగర్ జిల్లాలో,యశోద ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేసుకున్న కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన స్థానిక విలేకరి సుధాకర్ కు చికిత్స కోసం ఖర్చు 8.8 లక్షల బిల్లు కాగా, దాదాపు 4.8లక్షల బిల్లును మంత్రి హారీష్ రావు చెల్లించారు. అపత్కాలంలో ఒక్క ఫోన్ కాల్ తో స్పందించిన హరీశ్ రావు బిల్లు చెల్లించి ఉదారత చాటుకున్నారు. అంతేకాక ఆసుపత్రి నుంచి సుధాకర్ స్వగ్రామం వెళ్లడానికి అంబులెన్స్ కూడా దగ్గరుండి ఏర్పాటు చేశారు.
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం.. వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హైదరాబాద్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి...
Read more


