శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్,డిప్యూటీ కమిషనర్, మండల రెవెన్యూ అధికారికి తొలి పలుకు కాలమానిని అందజేసిన విలేకరులు.
శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ N.రవి కిరణ్ కి, డిప్యూటీ కమిషనర్ వెంకన్నకి, మండల రెవెన్యూ అధికారి వంశీ మోహన్ కి, చందానగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్...