Tag: Corona Virus

తెలంగాణ లో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి..

తెలంగాణ: తెలంగాణలో కరోనా కాటుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి మూలానా ఎంతో మంది పసిబిడ్డలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిపోతున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ...

Read more

కోవిడ్ ఇంటింటి సర్వే..

హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం అంతటా కొవిడ్ వ్యాధి పేషెంట్లను గుర్తించడానికి ఇంటింటి సర్వే చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని త్వరగా ...

Read more

మాస్క్ పెట్టు లేదా 1000 కట్టు

రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకు అంతా పెరుగుతూ కలవరపెడుతున్న వేళా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ...

Read more

అతి తక్కువ ఖర్చుతో పోర్టబుల్‌ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్‌ పరికరంను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించారు

పోర్టబుల్‌ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్‌ పరికరంను ఐఐటీ ఖరగ్‌పూర్‌ అతి తక్కువ ఖర్చుతో మహమ్మారి కరోనా వైరస్‌ను నిర్ధారించే పరికరాన్ని తయారు చేశామని వెల్లడించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్‌ ర్యాపిడ్ ...

Read more

కన్నబిడ్డల కడుపు నింపేది కన్నతల్లి- అన్నార్తుల ఆకలి తీర్చేది మన అన్న గాదె రామ్మోహన్ రెడ్డి

సాధించిన విజయాలకు, సంపాదించిన సంపదకు తగిన విలువ దక్కేది అది పది మందికీ పంచినప్పుడే, అభాగ్యుల ఆకలి తీర్చినప్పుడే. ఎవరిని అడగాలో తెలియదు, ఎక్కడకి వెళ్లాలో తెలియదు, ...

Read more

పత్రిక విలేఖరులకు భద్రత ఎక్కడ లంబాడీస్ ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త రమేష్ నాయక్

పత్రిక విలేఖరులకు భద్రత ఎక్కడ, ప్రజలకు వార్తలు చేరవేస్తున్న విలేకరులకు భద్రత ఎక్కడ అనిటీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ మరణము మీడియా లోకానికి భయబ్రాంతులకు గురి చేసింది ...

Read more

లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను మళ్లీ బలోపేతం చేసేందుకు కొన్ని షరతులతో కార్యకలాపాలను కొనసాగించేందుకు కేంద్రం సమ్మతించింది. రెడ్‌ జోన్‌లో కఠినంగా వ్యవహరిస్తూనే... గ్రీన్‌, ఆరెంజ్‌ ...

Read more

నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన శ్రీ రామానుజ యాగ్నిక పీఠం హైదరాబాద్ అధ్యక్షులు గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచార్యలు

గోవర్ధన ప్రవీణ్ కుమార్ ఆచార్యలుఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు .కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సూచించిన విధంగా కరోణ మహమ్మరి కట్టడి కోసం స్వీయ నియంత్రణ పాటించి ...

Read more

దేశవ్యాప్తంగా మరొక్క 18 రోజుల లాక్ డౌన్ రాష్ట్రంలో కరోనా కల్లోలం

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం దేశ ప్రధాని మోడీ ఏప్రిల్ 14 అర్ధరాత్రి 12 గంటల నుండి మే 3 అర్ధరాత్రి వరకు లాక్ ...

Read more

స్వీయ నియంత్రణ పాటిందాము-రాజకీయాలకు అతీతంగా కరోనా వైరస్ కట్టడికి ముందుకుసాగాలి కొప్పుల నరసింహారెడ్డి

హైదరాబాద్ ఏప్రిల్ 14 -గాంధీబాబు న్యూస్నియోజకవర్గ పరిధిలో నిత్యావసర సరుకుల కోసం పంపిణీ చేసేందుకు తాను ఎల్లవేళలా సిద్ధం కొప్పుల నరసింహారెడ్డి అని తెలియజేశాడు. వైరస్ ప్రభావాన్ని ...

Read more
Page 2 of 3 123

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం

ఘనంగా యువజన దినోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్, ఆగస్టు 20:“యువత మేలుకో – దేశాన్ని ఏలుకో” అనే నినాదంతో తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువజన దినోత్సవం...

Read more