మెట్రో ప్రాజెక్టు పనులను గవర్నర్ నర్సింహన్, మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ మెట్రో ప్రయాణంలో చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, మున్సిపల్ సెక్రటరీ నవిన్ మిట్టల్...
Read moreఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలి ఎన్టీపీసీకి చెందిన ఉంచహార్ ప్లాంట్ బాయిలర్ పైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మరో...
Read moreట్రక్కుతో ఢీకొట్టిన అతను అది దిగి పారిపోయే సమయంలో అల్లా హో అక్బర్ అని అరిచినట్లుగా తెలుస్తోంది. ఇది ఉగ్రదాడి అని మేయర్ చెప్పారు. సెప్టెంబర్ 2011...
Read moreతెలంగాణలో త్వర లో రైల్, మెట్రో కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానున్నది. రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లాల సరిహద్దు కొడంగల్ ప్రాంతంలో సుమారు 100 ఎకరాల్లో హైదరాబాద్ సంస్థ...
Read moreవిమానంలో ప్రయాణించేందుకు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు తనిఖీ అధికారులకు పది రకాల ఐడెంటిటీ కార్డులను చూపించవచ్చని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాజాగా ఆదేశాలు జారీ...
Read moreవాషింగ్టన్, అక్టోబరు 27: అమెరికా దివంగత అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించిన 3000 రహస్య ఫైళ్లను అమెరికా బహిర్గతం చేసింది. వీటిలో క్యూబా అప్పటి...
Read moreచేసింది తప్పు అయినా సమర్థించుకోవటం.. ఆపై ఆవేశంతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిన ఒక హైదరాబాద్ యువతి తీరు ఇప్పడు వైరల్ గా మారింది. ర్యాష్ గా డ్రైవ్...
Read moreసముద్ర జలాల్లోనూ కవ్విస్తోన్న చైనా? చైనా హిందూ మహాసముద్ర జలాల్లోనూ భారత్ ను కవ్విస్తోంది. కొన్నేళ్లుగా చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు తరుచుగా హిందూ మహాసముద్ర జలాల్లోకి...
Read moreన్యూఢిల్లీ: వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్నాయక్పై ఎన్ఐఏ గురువారంనాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది. వివాదాస్పద మత ప్రభోధకుడు జకీర్నాయక్కు మిలిటెంట్లతో సంబంధాలున్నాయని ఎన్ఐఏ ఆయన టీవి ఛానల్ను...
Read moreహైదరాబాద్: టిడిపిలో రేవంత్ వివాదం మరింత ముదురుతోంది. టిడిఎల్పీ సమావేశంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎల్.రమణ ఆదేశించిన తర్వాత రేవంత్రెడ్డి అమీతుమీకి సిద్దమమయ్యారు. అక్టోబర్ 26వ,...
Read moreతెలంగాణ రాష్ట్ర కవి అందెశ్రీ గారి సాహిత్య సేవలు శాశ్వత స్మరణీయమని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్కొన్నారు. కవి అందెశ్రీ గారి విశిష్ట కృషిని గౌరవిస్తూ,...
Read more