తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ బోనాల కార్యక్రమం

తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ బోనాల కార్యక్రమం మాదాపూర్ లొని ఐటి కారిడార్ లొ తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వారు జరిపిన బోనాల కార్యక్రమంలో పాల్గొన్న...

Read more

బీసీ దళ్ నూతన రంగారెడ్డి జిల్లా కమిటీ ఏర్పాటు…..అధ్యక్షుడిగా నియమితమైన భగవాన్ దాస్

బీసీ దళ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితమైన భగవాన్ దాస్ ఈ రోజు బీసీ దళ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ వంద మంది బిసి...

Read more

ఐఐటీ హైదరాబాద్‌ లో కొత్త రీసెర్చ్‌ పార్కు

ఐఐటీ హైదరాబాద్‌ లో కొత్త రీసెర్చ్‌ పార్కు హైదరాబాద్‌ ఐఐటీలో కొత్త రీసెర్చ్‌ పార్కు ఏర్పాటుకు కేంద్రం సమ్మతించిందని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి...

Read more

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు హతం

ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు దంతేవాడ- బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనలో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన...

Read more

మంగళవారం స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

మంగళవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలు ఉన్నప్పటికీ స్థానికంగా నగల...

Read more

హైదరాబాద్ మహానగరంలో నాలుగు బస్సు టెర్మినళ్లను నిర్మించనున్నారు

హైదరాబాద్ మహానగరంలో నాలుగు బస్సు టెర్మినళ్ విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలను ముమ్మరం చేసింది....

Read more

నీరవ్‌మోడీ కస్టమర్లపై ఐటీ కన్ను

ఖరీదైన ఆభరణాలు కొనుగోలుకు సంబంధించి నీరవ్‌మోడీ కస్టమర్లపై ఐటీ కన్ను పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.వేల కోట్లకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌...

Read more

తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్

జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్ శనివారం ప్రమాణస్వీకారంచేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక...

Read more

తెలంగాణ లో హరితహారం ప్రజాఉద్యమం కావాలి

కనీసం 33 శాతం గ్రీన్‌కవర్ ఉండాలి సంపద సృష్టించడంతోపాటు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే మంచి వాతావరణం చాలాముఖ్యం. కాలుష్య వాతావరణంలో మనిషి మనుగడ సాధ్యం కాదు....

Read more

ఉచిత ప్రమాద బీమా పరిధిలోకి జన్‌ధన్‌ ఖాతాదారులు

ఉచిత ప్రమాద బీమా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు ప్రతి పౌరుడికి సామాజిక భద్రత లక్ష్యంగా.. పంద్రాగస్టు నుంచి 50 కోట్ల మందిని (10కోట్ల కుటుంబాలు) ఉచిత...

Read more
Page 137 of 152 1136137138152

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

మెదక్ జిల్లా KGBVలో ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు విద్యార్థినుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్...

Read more