ప్లాట్లు, లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)‌పై సవరణ ఉత్తర్వులు

అనధికార ప్లాట్లు, లే-అవుట్‌ల క్రమబద్ధీకరణకు ప్రకటించిన లే-అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎ్‌స)లో ప్రభుత్వం పేర్కొన్న చార్జీల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ...

Read more

కూకట్పల్లి లో స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఈరోజు శానిటేషన్‌ సిబ్బందికి పీపీఈ కిట్స్ పంపిణీ చేశారు.

https://www.youtube.com/watch?v=P-2-CLo48Lg కూకట్పల్లి వివేకానంద నగర్ హైదర్ నగర్ డివిజన్ల పరిధిలో స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఈరోజు శానిటేషన్‌ సిబ్బందికి పీపీఈ కిట్స్ పంపిణీ చేశారు.

Read more

జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా మనోజ్ సిన్హా

జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంత...

Read more

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు అమిత్ షాకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు అమిత్ షానే అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా...

Read more

నూత‌న జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది

నూతన విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం...

Read more

అన్‌లాక్-3 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

అన్‌లాక్-3కి సంబంధించిన తాజా మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా...

Read more

నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌తో పాన్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలను ఇచ్చిపుచ్చుకునే అవగాహన ఒప్పందం

ఇకపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఏదేని వ్యక్తి లేదా సంస్థకు చెందిన శాశ్వత ఖాతా నెంబరు (పాన్‌), బ్యాంక్‌ ఖాతా తదితర వివరాలను నాట్‌గ్రిడ్‌లోని 10...

Read more

సచివాలయ కూల్చివేత పనులు శుక్రవారం నుండి పునఃప్రారంభం

సచివాలయ కూల్చివేత పనులు శుక్రవారం మళ్లీ ప్రారంభమయ్యాయి. హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో కూల్చివేత పనులను ప్రభుత్వం పునఃప్రారంభించింది. సచివాలయం కూల్చివేత పనులతో కాలుష్య సమస్య ఏర్పడుతోందంటూ ప్రొఫెసర్‌...

Read more

వలస కార్మికుల కోసం ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన’ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన’ పథకాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్‌లోని ఖగారియా జిల్లాలో ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు....

Read more

ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్‌ నిధి పథకం కింద వీధి వ్యాపారులందరికీ జూలై ఒకటి నుంచి రుణాలు

అర్హులైన వీధి వ్యాపారులందరికీ ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్‌ నిధి పథకం కింద జూలై ఒకటి నుంచి రుణాలు మంజూరు చేసేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం...

Read more
Page 6 of 8 15678

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...

Read more