అనధికార ప్లాట్లు, లే-అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రకటించిన లే-అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎ్స)లో ప్రభుత్వం పేర్కొన్న చార్జీల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ...
Read morehttps://www.youtube.com/watch?v=P-2-CLo48Lg కూకట్పల్లి వివేకానంద నగర్ హైదర్ నగర్ డివిజన్ల పరిధిలో స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఈరోజు శానిటేషన్ సిబ్బందికి పీపీఈ కిట్స్ పంపిణీ చేశారు.
Read moreజమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నరుగా కేంద్ర మాజీ మంత్రి మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీరు కేంద్రపాలిత ప్రాంత...
Read moreకేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు అమిత్ షానే అధికారికంగా ట్విట్టర్ వేదికగా...
Read moreనూతన విద్యావిధానం–2020 (ఎన్ఈపీ–2020)కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ఈ విధానాన్ని రూపొందించారు. 34 సంవత్సరాల క్రితం...
Read moreఅన్లాక్-3కి సంబంధించిన తాజా మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకూ లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా...
Read moreఇకపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఏదేని వ్యక్తి లేదా సంస్థకు చెందిన శాశ్వత ఖాతా నెంబరు (పాన్), బ్యాంక్ ఖాతా తదితర వివరాలను నాట్గ్రిడ్లోని 10...
Read moreసచివాలయ కూల్చివేత పనులు శుక్రవారం మళ్లీ ప్రారంభమయ్యాయి. హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో కూల్చివేత పనులను ప్రభుత్వం పునఃప్రారంభించింది. సచివాలయం కూల్చివేత పనులతో కాలుష్య సమస్య ఏర్పడుతోందంటూ ప్రొఫెసర్...
Read moreగరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన’ పథకాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు....
Read moreఅర్హులైన వీధి వ్యాపారులందరికీ ప్రధాన మంత్రి ఆత్మ నిర్భర్ నిధి పథకం కింద జూలై ఒకటి నుంచి రుణాలు మంజూరు చేసేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం...
Read moreస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర...
Read more