• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home Featured

ప్లాట్లు, లే-అవుట్‌ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)‌పై సవరణ ఉత్తర్వులు

AdminbyAdmin
18/09/2020
inFeatured, Government, News, Telangana
0
LRS

అనధికార ప్లాట్లు, లే-అవుట్‌ల క్రమబద్ధీకరణకు ప్రకటించిన లే-అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎ్‌స)లో ప్రభుత్వం పేర్కొన్న చార్జీల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈ మేరకు ప్రభుత్వం సవరణ ఉత్తర్వు(జీవో 135)ను జారీ చేసింది. ఇటీవల విడుదలైన జీవో-131లో నాలుగు శ్లాబులే ఉండేవి. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ బుధవారం శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ‘‘2015లో ఎల్‌ఆర్‌ఎ్‌స కు జారీ చేసిన జీవో 151ను యథాతథంగా తెస్తాం. ఒకవేళ ప్లాట్లను 2010లో కొని ఉంటే.. అప్పటి రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా 14% చార్జీ చెల్లిస్తే చాలు.

అదేజరిగితే చార్జీలు 50-60% తగ్గుతాయి. సమస్య పరిష్కారమవుతంది. సవరణ జీవోను గురువారమే జారీ చేస్తాం’’  అన్నారు. గడువు పొడిగించాలన్న సభ్యుల సూచనపై.. 6 నెలల సమయం ఉంటుందన్నారు. కేటీఆర్‌ ప్రకటన మేరకు ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం సవరణ ఉత్తర్వులు విడుదల చేశారు. 2015 నాటి ఉత్తర్వులో ఆ ఏడాది అక్టోబరు 28 నాటి మార్కెట్‌ విలువ ప్రకారం చార్జీలకు 7 శ్లాబులున్నాయి.

తాజా ఉత్తర్వుల్లో ఈ ఏడాది ఆగస్టు 26 నాటి మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని 7శ్లాబులను ప్రకటించారు. ఖాళీ స్థలం(ఓపెన్‌ స్పేస్‌) 10% కూడా లేని ప్లాట్లకు 14% చార్జీ విధించడంలో రిజిస్ట్రేషన్‌ నాటి విలువను పరిగణనలోకి తీసుకునేలా వెసులుబాటు ఇచ్చారు. పైగా.. నాలా చార్జీలు ఎల్‌ఆర్‌ఎ్‌సలో భాగమేనంటూ ఉపశమనం కలిగించా రు. అంటే.. ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు చెల్లిస్తే ప్రత్యేకించి నాలా చార్జీలు ఉండవు. అయితే.. అనధికారిక లే-అవుట్లలో నిబంధనల ప్రకారం ఓపెన్‌ స్పేస్‌ వదిలినవే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. క్రమబద్ధీకరణ శ్లాబులను రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుని ఉంటే దరఖాస్తుదారులకు భారీ ఉపశమనం కలిగే తదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: LRSTS Government
Admin

Admin

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం
News

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం

by Admin
16/05/2025
0

జస్టిస్ ఎంజి ప్రియదర్శి మనతో లేరనే నిజం జీర్ణించుకోలేక పోతున్నాం ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ ఎంజి ప్రియదర్శిని పెద్దకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని హఫీజ్పేట్ వసంత సిటీ లో...

Read more
నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం

07/05/2025
అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

అరేబియన్ ఎఫైర్స్ అండ్ సమ్మర్ బిస్ట్రో’ సంస్థ ప్రారంభోత్సవం

04/05/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News