హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్లకు బేసిక్ పే అమలుకు సంబంధించి 104, 105, 106 జీవోలను మంత్రులు తన్నీరు హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డి గార్ల చేతుల మీదుగా బీఆర్కే భవన్ లో జేఏసీ నేతలకు అందజేయడం జరిగింది..
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more